న్యూఢిల్లీ: దేశ రాజధానిలో గత మూడు రోజులుగా జరుగుతున్న అల్లర్లపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన బీజేపీ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. అయితే, విద్వేషపూరిత ప్రసంగాలు చేసినట్లు తమకు ఎలాంటి వీడియోలు లభించలేదని పోలీసులు కోర్టుకు చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PpUI1t
బీజేపీ నేతల విద్వేష ప్రసంగాల వీడియోలివే, చర్యలు తీసుకోండి: హైకోర్టులోనే ప్రదర్శన, పోలీసులకు ఆదేశాలు
Related Posts:
ఎస్సారెస్పీ భూముల సర్వేతో కొత్త రగడ..లెక్క తేల్చమన్న కేసీఆర్..రైతుల ఆందోళనఉత్తర తెలంగాణ వరప్రదాయని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ముంపు భూములపై తెలంగాణా ప్రభుత్వం దృష్టిసారించింది అన్యాక్రాంతమైన భూముల లెక్కలు తేల్చే పనిలో అధిక… Read More
కరోనాతో దావూద్ ఇబ్రహీం మృతి ? అండర్ టేకర్, ఫాంటమ్ తో పోలిక- ఎన్నిసార్లు చస్తాడంటూ ఫైర్....ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కరోనాతో బాధపడుతూ చనిపోయాడని నెట్ ప్రపంచం హోరెత్తుతుంది. చాలా సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త వైరల్ అవుతున్నా ఎక్కడా… Read More
Coronavirus: లైంగిక దాడి, త్రిమూర్తులు అరెస్టు, క్వారంటైన్ లో 24 మంది పోలీసులు, అదీలెక్క!బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు ఎప్పుడు ఎవరికి ఆ వ్యాధి సోకుతుందో ఆ దేవుడే చెప్పాలి. కరోనా వైరస్ కట్టడి కోసం ప్రయత్నిస్తున్న వైద్యుల… Read More
అమూల్ వర్సెస్ ట్విటర్: చైనాపై పోస్టు.. ఖాతాను డీయాక్టివేట్ చేసిన ట్విటర్..ఏం జరిగిందంటే..?న్యూఢిల్లీ: భారత్ - చైనాల మధ్య వాస్తవాధీన రేఖ వివాదంపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ డెయిరీ సంస్థ అమూల్ చైనాను ఉటంకిస్తూ తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్… Read More
కరోనా ఎఫెక్ట్: టీఎస్ఆర్టీసీ టికెట్ చెల్లింపులో కొత్త విధానం!హైదరాబాద్: తెలంగాణ సర్కారు కరోనా లాక్డౌన్ సడలింపులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను నడుపుతోంది. అయితే, కరోనా నేపథ్యంలో టికెట్ ఛార… Read More
0 comments:
Post a Comment