Sunday, February 23, 2020

కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డిని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు కొత్త వ్యూహం.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ వచ్చేంతవరకు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎర్రబస్సులు తప్ప రైళ్ల గురించి తెలియదని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తెలంగాణలో మోదీ పుట్టుకముందు నుంచే రైల్వే స్టేషన్లు ఉన్నాయన్నారు. తెలంగాణపై అవగాహన లేని వ్యక్తిని బీజేపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SOvziV

Related Posts:

0 comments:

Post a Comment