Saturday, February 2, 2019

భూమా కుటుంబానికి ఏవీ సుబ్బారెడ్డి చెక్: నంద్యాల సీటు ఎవ‌రికి : టిడిపి లో కొత్త పంచాయితీ..!

క‌ర్నూలు టిడిపి లో మ‌రో పంచాయితీ మొద‌లైంది. జిల్లా టిడిపిలో వ‌ర్గ పోరు తారా స్థాయికి చేరింది. కోట్ల టిడిపిలోకి ఎంట్రీ పై కెఇ వ‌ర్గం అసంతృప్తితో ఉంది. ఇదే స‌మ‌యంలో మొన్న‌టి దాకా మంత్రి అఖిల వ‌ర్సెస్ ఏవి సుబ్బారెడ్డి గా జ‌రిగిన ఆ ళ్ల‌గ‌డ్డ పోరు ఇప్పుడు నంద్యాల‌కు మారింది. నంద్యాల సీటు పై పంచాయితీ మొదలైంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2t0JRzf

0 comments:

Post a Comment