అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి జగన్ సర్కార్ చేస్తోన్న ప్రయత్నాలను నిరసిస్తూ అమరావతి ప్రాంత రైతులు, పరిరక్షణ కమిటీ నాయకులు జాతీయ స్థాయిలో ఉద్యమానికి సిద్ధపడుతున్న వేళ.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరిలో దిగింది. రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై కేంద్ర ప్రభుత్వం కూడా తన వైఖరిని స్పష్టం చేసిన కొద్ది సేపటికే వైఎస్ఆర్సీపీ తన కార్యాచరణ ప్రణాళికను వెల్లడించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SgUquj
కేంద్రం క్లియర్..ఇక వైసీపీ యాక్షన్ ప్లాన్: మూడు రాజధానులకు అనుకూలంగా.. రాష్టవ్యాప్తంగా.. !
Related Posts:
అర్థరాత్రి మహిళ బీభత్సం...! కారుతో ఎం చేసిందో తెలుసా...? వీడియోఅర్ధరాత్రి ఆడవాళ్లు నడిరోడ్డుమీద ఒంటరీగా వెళ్లినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం అని మహాత్మాగాంధీ మాటలు ఓసారి గుర్తు చేసుకోవాలి.. ఎందుకంటే అర్థరాత్రీ ఓ మహిళ… Read More
ఆరేళ్లుగా అవినీతికి ద్వారాలు తెరిచారు తప్ప సాదించిందేమీ లేదు..! కేసీఆర్ పై మండిపడ్డ జీవన్ రెడ్డి..హైదరాబాద్: తెలంగాణలో రాజకీయాలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడెక్కుతున్నాయి. బీజేపి నేషనల్ వర్కింగ్ ప్రసిడెంట్ జేపి నడ్డా, తెలంగాణ సీఎం తనయుడు కేటీఆర్, వి… Read More
భారీ స్కెచ్ వేసి పనిమనిషిని పట్టుకున్నారు .. ఆ మొత్తం ఎంతంటే.. ఈ క్రియేటివిటీ పెద్ద కేసుల్లో లేదేం భారీ స్కెచ్ వేసి ఓ పనిమనిషి దొంగతనం చేసిందని గుర్తించి ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు పోలీసులు. అయితే ఓ పనిమనిషి విషయంలో చూపించిన చాకచక్యం, క్రియ… Read More
రాజ్తరుణ్ ఎందుకు పరుగెత్తాడు.. 24 గంటలు గడిచాకే మీడియాముందుకు రావడంలో ఆంతర్యమేంటీ ?హైదరాబాద్ : ఇటీవల హీరో రాజ్ తరుణ్ కారు ఔటర్ రింగ్ రోడ్ అల్కాపురి టౌన్ షిప్ వద్ద ప్రమాదానికి గురైంది. అందులో రాజ్తరుణ్.. అతని ముగ్గురు స్నేహితులు ఉన్న… Read More
క్లాస్రూమ్లో హెల్మెట్ ధరించి.. ఉపాధ్యాయుడి వింత నిరసన..!వరంగల్ : ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వింత నిరసన చేపట్టారు. తరగతి గదిలో తలకు హెల్మెట్ ధరించి పాఠాలు బోధించారు. సామాన్యులు తమ సమస్యలను పాలకుల దృష్టికో, అధిక… Read More
0 comments:
Post a Comment