అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి జగన్ సర్కార్ చేస్తోన్న ప్రయత్నాలను నిరసిస్తూ అమరావతి ప్రాంత రైతులు, పరిరక్షణ కమిటీ నాయకులు జాతీయ స్థాయిలో ఉద్యమానికి సిద్ధపడుతున్న వేళ.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరిలో దిగింది. రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై కేంద్ర ప్రభుత్వం కూడా తన వైఖరిని స్పష్టం చేసిన కొద్ది సేపటికే వైఎస్ఆర్సీపీ తన కార్యాచరణ ప్రణాళికను వెల్లడించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SgUquj
Tuesday, February 4, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment