Tuesday, February 4, 2020

బ్లూ ఫిల్మ్ తీసి బెదిరించేవాడు, మహిళలే రఘునందన్ టార్గెట్, ఎఫ్ఐఆర్ కూడా మార్చాడు: రాధారమణి

బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావుతో తనకు ప్రాణహాని ఉందని రాధారమణి చెప్పారు. తనకు, తన కుమారుడిని చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోయింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. రఘునందన్ రావు చేసిన అరాచకాలను మీడియాకు పూసగుచ్చినట్టు వివరించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Snnkcq

Related Posts:

0 comments:

Post a Comment