బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావుతో తనకు ప్రాణహాని ఉందని రాధారమణి చెప్పారు. తనకు, తన కుమారుడిని చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోయింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆమె మీడియాతో మాట్లాడారు. రఘునందన్ రావు చేసిన అరాచకాలను మీడియాకు పూసగుచ్చినట్టు వివరించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Snnkcq
బ్లూ ఫిల్మ్ తీసి బెదిరించేవాడు, మహిళలే రఘునందన్ టార్గెట్, ఎఫ్ఐఆర్ కూడా మార్చాడు: రాధారమణి
Related Posts:
నిర్భయ దోషులకు మరణశిక్ష: కోర్టు తీర్పుపై నిర్భయ తల్లిదండ్రులు ఏమన్నారంటే..?న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన 2012 నిర్భయ అత్యాచారం, హత్య కేసులో ఢిల్లీ కోర్టు దోషులకు ఉరిశిక్షను ఖరారు చేసిన విషయం తెలిసిందే. దోషుల… Read More
SSC నోటిఫికేషన్: ఇంటర్మీడియెట్తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలుకంబైన్డ్ హైయర్ సెంకడరీ లెవెల్ పోస్టుల భర్తీ కోసం స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూ… Read More
విషాదం: ఉరివేసుకుని ఓయో ఉద్యోగిని ఆత్మహత్యహైదరాబాద్: నగరంలోని కొండాపూర్లో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. హర్యానాలోని గుర్గావ్కు చెందిన మౌనిక(25) తన ఇద్దరు స్నేహితులతో హైదరాబాద్లో నివాసం ఉంట… Read More
Mission Gaganyaan: అంతరిక్షంలో మన వ్యోమగాములు తినేందుకు.. స్పెషల్ దేశీ వంటకాలు..భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) 2022లో చేపట్టనున్న మిషన్ గగన్యాన్ లో భాగంగా నలుగురు వ్యోమగాములను స్పేస్ లోకి పంపనున్న సంగతి తెలిసిందే. అక్కడ మనవాళ… Read More
బీజేపీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు.. దూకుడు చూపిస్తారా ?టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు జేపీ నడ్డా సమక్షంలో మోత్కుపల్లి బీజేపీలో చేరారు. కాషాయ కండువా కప్పి మోత్కుపల్లి నర్సింహులును పార్టీలోకి ఆహ్… Read More
0 comments:
Post a Comment