బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావుతో తనకు ప్రాణహాని ఉందని రాధారమణి చెప్పారు. తనకు, తన కుమారుడిని చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోయింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆమె మీడియాతో మాట్లాడారు. రఘునందన్ రావు చేసిన అరాచకాలను మీడియాకు పూసగుచ్చినట్టు వివరించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Snnkcq
Tuesday, February 4, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment