Wednesday, February 12, 2020

జగన్ భుజంపై తుపాకీ.. కేసీఆర్‌కు గురిపెట్టిన మోదీ.. అసలేం జరుగుతోంది..

ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అనేక రాజకీయ ఊహాగానాలకు పురుడు పోసింది. ప్రత్యేక హోదా,విభజన హామీలు,పోలవరం వంటి అంశాలపై చర్చించేందుకే జగన్ మోదీతో భేటీ అయ్యారని వైసీపీ వర్గాలు చెబుతున్నప్పటికీ.. భేటీ వెనుక మతలబు వేరే ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేంద్ర కేబినెట్‌లో చేరేందుకే జగన్ సూచనప్రాయంగా మోదీతో భేటీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SRgxIf

0 comments:

Post a Comment