అమెరికా అధ్యక్షుడు భారత్లో అడుగుపెట్టడంతో.. దేశంలో ఎక్కడ చూసినా ఆయన పర్యటన గురించే చర్చ జరుగుతోంది. అటు మీడియాలో,ఇటు సోషల్ మీడియాలో ట్రంప్ వార్తలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. అయితే భారత్-అమెరికా సంబంధాల్లో ట్రంప్ పర్యటనను ఆశాజనక మలుపుగా చూడాలని బీజేపీ చెబుతుండగా.. కాంగ్రెస్ మాత్రం విమర్శలు గుప్పిస్తోంది. ట్రంప్ పర్యటనతో దేశానికి వచ్చే ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VhVste
ఇద్దరు జాత్యహంకారులు.. ఇద్దరూ గోడలు కట్టినోళ్లే.. : ట్రంప్-మోదీలపై కుష్బూ
Related Posts:
బ్లాక్ ఫ్రైడే: అంకెలే అస్త్రాలుగా.. విపక్షాల దాడి: జీడీపీ అంటే గాడ్సే డెసిసివ్ పాలిటిక్స్ కాదంటూ..!న్యూఢిల్లీ: క్షీణించిన దేశ ఆర్థిక వ్యవస్థ.. ప్రతిపక్షాలకు అయాచిత అస్త్రంలా మారింది. 2019-2020 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నమోదైన జీడీపీ అంకెలనే… Read More
బెంగళూరు ఫోరెన్సిక్ ల్యాబ్ డిటోనేటర్ పేలి ఐదు మంది శాస్త్రవేత్తలకు!బెంగళూరు: బెంగళూరులోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో డిటోనేటర్ పేలడంతో ఐదు మంది శాస్త్రవేత్తలకు గాయాలైనాయి. డిటోనేటర్ పేలడంతో గాయాలైన ఐదు మంది అధికారులకు చికిత… Read More
20 నిమిషాల్లోనే అంతా అయిపోయింది.. ప్రియాంక హత్య కేసులో ..మినిట్ టు మినిట్ప్రియాంక రెడ్డి హత్య కేసులో సీపీ సజ్జనార్ వివరాలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో నలుగురి నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడు ఏం జరిగ… Read More
రేప్ సమయంలోనే ముక్కు, నోరు మూసి.. ఆ తర్వాత పెట్రోల్ పోసి: ప్రియాంక మృతిపై సీపీ సజ్జనార్ వివరణవెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డిని నిందితులు పథకం ప్రకారమే లైంగికదాడి చేశారని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ వివరించారు. హత్య కేసులో ఏ1 మహ్మద్ అలియా… Read More
Priyanka Reddy murder: మూగ జీవాలకు చికిత్స చేసే ప్రియాంక.. మానవ మృగాలకు బలి.. పవన్ కల్యాణ్ ఎమోషనల్హైదరాబాద్: శంషాబాద్లో డాక్టర్ ప్రియాంక రెడ్డిని సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటనను తనను తీ… Read More
0 comments:
Post a Comment