Monday, February 24, 2020

ఇద్దరు జాత్యహంకారులు.. ఇద్దరూ గోడలు కట్టినోళ్లే.. : ట్రంప్-మోదీలపై కుష్బూ

అమెరికా అధ్యక్షుడు భారత్‌లో అడుగుపెట్టడంతో.. దేశంలో ఎక్కడ చూసినా ఆయన పర్యటన గురించే చర్చ జరుగుతోంది. అటు మీడియాలో,ఇటు సోషల్ మీడియాలో ట్రంప్ వార్తలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. అయితే భారత్-అమెరికా సంబంధాల్లో ట్రంప్ పర్యటనను ఆశాజనక మలుపుగా చూడాలని బీజేపీ చెబుతుండగా.. కాంగ్రెస్ మాత్రం విమర్శలు గుప్పిస్తోంది. ట్రంప్ పర్యటనతో దేశానికి వచ్చే ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VhVste

Related Posts:

0 comments:

Post a Comment