న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టును 2021లోగా పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. 2019 నాటికే పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ ఆ తేదీని 2021కి పొడిగించినట్లు తెలిపింది. పోలవరం వివిధ విభాగాల కాంట్రాక్ట్ నిర్వహణ కారణాలతో గడువు పొడిగించినట్లు తెలిపింది. రాజ్యసభలో బీజేపీ ఎంపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37gPZVE
పోలవరంపై సుజనా చౌదరి ప్రశ్న: కేంద్రం కీలక ప్రకటన
Related Posts:
మీడియా సంస్థలను వెంటాడుతున్న కరోనా.. వైరస్ భయంతో డీడీ న్యూస్ తాత్కాలిక మూసివేత..!ఢిల్లీ/హైదరాబాద్ : అన్ని వ్యవస్థలను చావు దెబ్బ తీసిన కరోనా వైరస్ ఇప్పుడు వార్తా సంస్థల మీద పంజా విసురుతోంది. కరోరా వైరస్ ప్రభావంతో అన్ని ప్రయివేటు రంగ… Read More
మొన్నటి వరకూ విమానాలకు కరోనా దెబ్బ.!ఇప్పుడు మిడతల వంతు.!వణికిపోతున్న పైలెట్స్..!ఢిల్లీ/హైదరాబాద్ : కంటికి కనిపించని కరోనా వైరస్ మొన్నటి వరకూ కరతాళ నృత్యం చేసింది. కరోనా వైరస్ భయంతో మొత్తం ప్రపంచ దేశాలు షట్ డౌన్ ఐన పరిస్తితులు తలెత… Read More
జగన్ లాంటి సీఎం దొరకడు! వందకు 110 మార్కులు, రోడ్డున పడిన పరువు!!అమరావతి: ఏపీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన విమర్శలు చేశారు. జగన్ తన … Read More
11 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన జీడీపీ: చివరి త్రైమాసికంలో 3.1శాతంకు పడిపోయిన వృద్ధి రేటుదేశంలో కరోనా కారణంగా లాక్డౌన్ అమల్లోకి రావడంతో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. అయితే దేశ ఆర్థిక వ్యవస్థ పతనం దిశగా సాగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం… Read More
కోతి ఎంత పని చేసింది, కరోనా రోగి రక్త నమూనాలను ఎత్తుకెళ్లి చెట్టేక్కి కూర్చొంది, ఆందోళన చెందొద్దట...ఎప్పుడు ఎక్కడ ఎవరినుంచి ఎలా వస్తుందో తెలియడం లేదు. కరోనా పేరు చెబితేనే జనం కంగారుపడుతున్నారు. అలాంటిది కరోనా వైరస్ లక్షణాలు ఉన్న రోగి రక్త నమూనాలను కో… Read More
0 comments:
Post a Comment