న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టును 2021లోగా పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. 2019 నాటికే పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ ఆ తేదీని 2021కి పొడిగించినట్లు తెలిపింది. పోలవరం వివిధ విభాగాల కాంట్రాక్ట్ నిర్వహణ కారణాలతో గడువు పొడిగించినట్లు తెలిపింది. రాజ్యసభలో బీజేపీ ఎంపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37gPZVE
పోలవరంపై సుజనా చౌదరి ప్రశ్న: కేంద్రం కీలక ప్రకటన
Related Posts:
రంగంలోకి రాహుల్ గాంధీ, తోకముడిచిన సీనియర్లు.. కాంగ్రెస్లో కుమ్ములాట టీ కప్పులో తుఫానే..?కాంగ్రెస్.. 130 ఏళ్లకు పైగా చరిత్ర గల పార్టీలో నేతలు/ శ్రేణులకు వ్యక్తిగత స్వాతంత్ర్యం ఎక్కువే.. అదే సమయంలో చాలా సందర్భాల్లో అధి నాయకత్వం మాటే చెల్లుబ… Read More
అసెంబ్లీ సమావేశాలకు 2 రోజుల ముందు... సీఎం,స్పీకర్లకు కరోనా పాజిటివ్...హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కరోనా వైరస్ బారినపడ్డారు. గత కొద్దిరోజులుగా తనతో నేరుగా భేటీ అయినవారంతా ఐసోలేషన్లోకి వెళ్లాలని సూచించారు.… Read More
ఘోర ప్రమాదం... కుప్పకూలిన ఐదంతస్తుల భవనం... శిథిలాల కింద 70 మంది...మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాయగఢ్ జిల్లాలో ఓ బహుళ అంతస్తుల భవనం కూలి 15 మంది గాయపడ్డారు. మరో 70 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రమాద… Read More
విధేయుడే ధిక్కరించిన వేళ... సోనియా పెద్ద మనసు... సారథ్య సంక్షోభంలో కీలక పరిణామం...కాంగ్రెస్ టాప్ లీడర్షిప్లో మార్పులు కోరుతూ లేఖ రాసిన 23 మంది కాంగ్రెస్ సీనియర్లలో గులాం నబీ ఆజాద్ కూడా ఉండటం అధినేత్రి సోనియా గాంధీని ఒకింత ఎక్కువగ… Read More
Unlock 4.0: మెట్రో సేవల పునరుద్ధరణ!, స్కూల్స్, కాలేజీలు బంద్, బార్లు ఓపెన్ కానీ..న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా సుమారు ఐదు నెలలుగా నిలిచిపోయిన మెట్రో రైలు సేవలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్లాక్ 4.0 ప్రక్… Read More
0 comments:
Post a Comment