Monday, February 10, 2020

పోలవరంపై సుజనా చౌదరి ప్రశ్న: కేంద్రం కీలక ప్రకటన

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టును 2021లోగా పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. 2019 నాటికే పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ ఆ తేదీని 2021కి పొడిగించినట్లు తెలిపింది. పోలవరం వివిధ విభాగాల కాంట్రాక్ట్ నిర్వహణ కారణాలతో గడువు పొడిగించినట్లు తెలిపింది. రాజ్యసభలో బీజేపీ ఎంపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37gPZVE

Related Posts:

0 comments:

Post a Comment