Monday, February 10, 2020

మోసం.. నయవంచన: పాలన చేతకాదంటూ జగన్ సర్కారుపై చంద్రబాబు నిప్పులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా జగన్ పరిపాలన తీరును ట్విట్టర్ వేదికగా ఏకిపారేశారు. రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని, కక్షసాధింపులు తప్పులు తప్ప అభివృద్ధి లేదని మండిపడ్డారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H7Aghg

0 comments:

Post a Comment