బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఏపీ సీఎం వైయస్ జగన్ గురించి, అలాగే మాజీ సీఎం చంద్రబాబు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రత్యర్ధులపై ఆమె నిప్పులు చెరిగారు. బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకోమని తేల్చి చెప్పారు. నిధుల కేటాయింపు వివరాలు చెప్పకుండా కేంద్రం నిధులివ్వడం లేదంటూ నిరాధార ఆరోపణలతో చాలా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bJXwjj
ఆ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోము .. ప్రత్యర్ధి పార్టీలకు వార్నింగ్ ఇచ్చిన పురంధరేశ్వరి
Related Posts:
భారత్తో యుద్ధం చేస్తే ఓడిపోతాం.. కానీ: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ఇస్లామాబాద్: భారత్తో యుద్ధం చేస్తే తమ పరిస్థితి ఎలా ఉంటుందో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ముందే ఊహించుకున్నారు. అందుకే భారత్తో తాము సాంప్రదాయ యుద్… Read More
నాడు కృష్ణా..నేడు గోదావరి: పోటెత్తిన నదిలో బోటింగ్ కు అనుమతి ఎవరిచ్చారు?: ప్రభుత్వం మారినా..!అమరావతి: సరిగ్గా ఏడాది కిందట.. కృష్ణానదిలో ఫెర్రీ మునిగిపోయిన ఘటనలో సుమారు 19 మంది జలసమాధి అయ్యారు. కృష్ణానది ప్రమాదకర స్థాయికి చేరుకున్న సమయంలో బోటిం… Read More
డెంగ్యూ జ్వరాలు తక్కువే.. ప్రతిపక్ష నేతల రాద్ధాంతం.. అసెంబ్లీలో ఈటలహైదరాబాద్ : తెలంగాణలో డెంగ్యూ జ్వరాల తీవ్రత తక్కువగానే ఉందన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆరోగ్య శాఖకు సంబంధి… Read More
డ్రోన్ దాడుల ఎఫెక్ట్: సౌదీలో సగానిపైగా నిలిచిన చమురు ఉత్పత్తిరియాద్: సౌదీ అరేబియా ప్రభుత్వ కంపెనీ ఆరాంకోకు చెందిన రెండు ప్రధాన చమురు క్షేత్రాలపై యెమన్ తిరుగుబాటుదారులు డ్రోన్లతో దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ ద… Read More
2050 సార్లు కాల్పులు జరిపిన పాకిస్తాన్, 21 మంది భారతీయుల మృతి..సంవత్సర కాలంగా పాకిస్థాన్ 2050 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడిందని, ఆ కాల్పుల్లో మొత్తం 21 మంది భారతీయులు మృత్యువాత పడ్డారని భారత విదేశాంగ శా… Read More
0 comments:
Post a Comment