అహ్మదాబాద్: మహిళల రుతుస్రావంపై గుజరాత్కు చెందిన స్వామిజీ ఒకరు కొన్ని దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు చేశారు. రుతుస్రావ రోజులను గుర్తించడానికి 68 మంది విద్యార్థినుల లోదుస్తులను విప్పించిన ఘటనను ఆయన సమర్థించారు. విద్యార్థినుల లోదుస్తులు విప్పించడంలో ఎలాంటి తప్పు లేదని అన్నారు. రుతుస్రావ రోజుల్లో వంట వండే మహిళలు వచ్చే జన్మలో కుక్కలుగా పుడతారని, దాన్ని భుజించే మగవారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P5c2IJ
లోదుస్తులు విప్పించడం కరెక్టేనట: రుతుస్రావ రోజుల్లో వంట వండే మహిళలు కుక్కలుగా పుడతారట..!
Related Posts:
నో డేటా గవర్నమెంట్... శ్రామిక్ రైళ్లలో ఎంతమంది వలస కార్మికులు చనిపోయారు...కరోనా లాక్ డౌన్ పీరియడ్లో అందరి కంటే ఎక్కువగా ఎఫెక్ట్ అయిన వలస కూలీలకు సంబంధించి తమ వద్ద ఎలాంటి డేటా అందుబాటులో లేదని ఇటీవల కేంద్రం ప్రకటించిన సంగతి … Read More
కొబ్బరి చెట్టెక్కిన మంత్రి .. అక్కడ నుండే కొబ్బరి కొరతపై మాట్లాడిన మంత్రి .. కారణమేంటంటే !!శ్రీలంకకు చెందిన ఓ మంత్రి కొబ్బరి చెట్టు ఎక్కారు. శ్రీలంక ప్రజలకు తాను చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు. కొబ్బరి కొరతపై కొబ్బరి చెట్టు ఎక్క… Read More
కాంగ్రెస్ మేనిఫెస్టోని వక్రీకరించారు... ప్రైవేట్ వ్యాపారులతో రైతులు నెగ్గుకురాగలరా...?'కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు దేశ ఆహార భద్రతా వ్యవస్థకు విఘాతం కలిగించేలా ఉన్నాయని మాజీ కేంద్రమంత్రి చిదంబరం అన్నారు. విపక్ష పార్టీలన్… Read More
అధికమాసము అంటే ఏమిటి..? శుభ ముహూర్తాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
Modi Birthday: కింద టపాసులు, గాల్లో పేలిపోయిన బెలూన్లు, 10 సెకన్లలో కలకలం, 30 మందికి !చెన్నై/ అంబత్తూరు/ మదురై: ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు (birthday) వేడుకల సందర్బంగా అపసృతి చోటుచేసుకుంది. నరేంద్ర మోడీ జిందాబాద్ అంటూ ఓ వైపు పెద్ద… Read More
0 comments:
Post a Comment