అహ్మదాబాద్: మహిళల రుతుస్రావంపై గుజరాత్కు చెందిన స్వామిజీ ఒకరు కొన్ని దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు చేశారు. రుతుస్రావ రోజులను గుర్తించడానికి 68 మంది విద్యార్థినుల లోదుస్తులను విప్పించిన ఘటనను ఆయన సమర్థించారు. విద్యార్థినుల లోదుస్తులు విప్పించడంలో ఎలాంటి తప్పు లేదని అన్నారు. రుతుస్రావ రోజుల్లో వంట వండే మహిళలు వచ్చే జన్మలో కుక్కలుగా పుడతారని, దాన్ని భుజించే మగవారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P5c2IJ
Tuesday, February 18, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment