ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడో విడత కంటి వెలుగు పథకాన్ని కర్నూలులో లాంఛనంగా ప్రారంభించింది. సీఎం జగన్మోహన్ రెడ్డి.. నాడు-నేడు వైద్యం, కంటి వెలుగు గురించి వివరించి ఆశీనులయ్యారు. సభా ప్రాంగణమంతా స్తబ్ధుగా ఉంది. ఇంతలో ఓ విద్యార్థిని మైక్ తీసుకొంది. మాట్లాడటం ప్రారంభించింది. జగన్ మామయ్య అంటూ మాట్లాడటంతో సీఎం జగన్ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. తర్వాత తన వద్దకు తీసుకొని బాగా మాట్లాడావు అని ప్రశంసించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bRiJYW
వైఎస్ జగన్ మామయ్య, దిశ చట్టంపై చిన్నారి జ్యోతిర్మయి హర్షం, ముగ్ధుడైన ఏపీ సీఎం
Related Posts:
దేశ ద్రోహికి డబ్బులు: జమ్మూకాశ్మీర్ పోలీసుల అదుపులో తెలంగాణ వ్యక్తిజగిత్యాల: జిల్లాలోని మల్లాపూర్ మండలం కుస్థాపూర్కు వచ్చిన జమ్మూకాశ్మీర్ పోలీసులు స్థానిక వ్యక్తిని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. దేశ ద్రోహం కింద అరె… Read More
క్రైస్తవ గురువు పోప్ ఫ్రాన్సిస్కు కరోనా!.. ఇటలీలో వైరస్ విలయతాండవం.. 52కు పెరిగిన మృతులుప్రపంచంలోనే శక్తిమంతమైన ఆథ్యాత్మిక కేంద్రం వాటికన్ సిటీని కరోనా భయం వెంటాడుతోంది. క్రైస్తవ మతగురువు పోప్ ఫ్రాన్సిస్(83) వైరస్ కాటుకు గురయ్యారన్న వార్త… Read More
ఎంతపని చేస్తివి కరోనా.. వైరస్ వల్ల నౌకాదళ విన్యాసాలు వాయిదా.. 41 దేశాలకు ఆహ్వానం...కరోనా వైరస్ రక్కసి.. చాపకింద నీరులా భారతదేశంలో విస్తరిస్తోంది. ఇప్పటికే ఆరు పాజిటివ్ కేసులు నమోదవడంతో భయాందోళన నెలకొంది. అయితే ఈ నెలలో నౌకాదళం ‘మిలాన్… Read More
ఏపీలో బీసీ రిజర్వేషన్ల తగ్గింపుపై సుప్రీంకోర్టుకు టీడీపీ, జనసేనఏపీలో త్వరలో జరగనున్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను కుదిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కలకలం రేపుతోంది. వైసీపీ సర్కారు నిర్ణయా… Read More
హైదరాబాద్ను వణికిస్తున్న వైరస్లు: ఓ వైపు కరోనా..మరోవైపు స్వైన్ ఫ్లూ, 2పాజిటివ్ కేసులు, ‘నమస్కారమే’హైదరాబాద్: ఓ వైపు కరోనావైరస్ కేసు నమోదవడంతో ఆందోళన చెందుతున్న నగర, రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు మరో వైరస్ స్వైన్ ఫ్లూ కూడా వణికిస్తోంది. ఓ పోలీసు కానిస్టేబ… Read More
0 comments:
Post a Comment