ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడో విడత కంటి వెలుగు పథకాన్ని కర్నూలులో లాంఛనంగా ప్రారంభించింది. సీఎం జగన్మోహన్ రెడ్డి.. నాడు-నేడు వైద్యం, కంటి వెలుగు గురించి వివరించి ఆశీనులయ్యారు. సభా ప్రాంగణమంతా స్తబ్ధుగా ఉంది. ఇంతలో ఓ విద్యార్థిని మైక్ తీసుకొంది. మాట్లాడటం ప్రారంభించింది. జగన్ మామయ్య అంటూ మాట్లాడటంతో సీఎం జగన్ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. తర్వాత తన వద్దకు తీసుకొని బాగా మాట్లాడావు అని ప్రశంసించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bRiJYW
Tuesday, February 18, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment