అమరావతి: వివాదాలకు తావులేని భూములను మాత్రమే పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. నిర్దేశిత అవసరాల కోసం సమీకరించిన భూములను ఇతర అవసరాలకు కేటాయించిన పక్షంలో వివాదాలు రేగుతాయని అన్నారు. ఈ మేరకు పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. అన్ని ప్రాంతాలకు పార్లమెంటరీ కమిటీలను ప్రకటించిన పవన్ కళ్యాణ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2w9t8hW
ఆ ఉత్తర్వులతో మళ్లీ ప్రజల మధ్య చిచ్చుపెడతారా?: జగన్ సర్కారుపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
Related Posts:
బెంగాల్, అసోం ఎన్నికలకు భారీ భద్రత- మావోయిస్టు, సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘాఈశాన్య రాష్ట్రమైన అస్సాంతో పాటు పశ్చిమబెంగాల్లో ఇవాళ జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ఉదయం ప్రారంభమైంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ పలు సమస్యాత… Read More
62వేలకు పైగా కొత్త కేసులు,289మరణాలతో కరోనా కల్లోలం .. ప్రమాదపుటంచుల్లో భారత్భారతదేశంలో కరోనా మహమ్మారి అంతకంతకు విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్క రోజే కొత్త కరోనా కేసులు 62,267 నమోదు కావటం ఆందోళన కలిగిస్తుంది. అక్టోబర్ 16 నుండి ఇప… Read More
మరో మున్సిపల్ పోరుకు జగన్ రెడీ- మిగిలిన 32 చోట్ల- కొత్త ఎస్ఈసీతోఏపీలో తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల సునామీ సృష్టించిన వైసీపీ ఇప్పుడు అదే ఊపులో మిగిలిన కొన్ని పట్టణ స్ధానిక సంస్ధల్లోనూ ఎన్నికలు పూర్తి చేస… Read More
ఏపీ, తెలంగాణా ప్రజలకు మరో అలెర్ట్ .. విపరీతంగా పెరగనున్న ఉష్ణోగ్రతలు, వడగాలులుఒకపక్క కరోనా మహమ్మారి తో విలవిలలాడుతున్న తెలుగు రాష్ట్రాలకు రానున్న రోజుల్లో మరో ఉపద్రవం ముంచుకొస్తోంది. ఈసారి తెలుగు రాష్ట్రాలలో ఎండలు విపరీతంగా మండి… Read More
Lady Singham: అడవిలో అధికారి అరాచకం, గర్బవతితో గేమ్స్, లేడీ సింగం ఆత్మహత్య, కోరిక !అమరావతి/ ముంబాయి: అటవీ మాఫియా గుండెల్లో నిద్రపోయి వారి ఆటకట్టించి అతి తక్కువ కాలంలోనే లేడీ సింగంగా గుర్తింపు తెచ్చుకున్న ఐఎఫ్ఎస్ అధికారిని ఆత్మహత్య చే… Read More
0 comments:
Post a Comment