బెంగళూరు: వరకట్న వేధింపులు, కుటుంబ కలహాలకు మరో వివాహిత బలి అయ్యారు. అదనపు కట్నం కోసం తన భర్త వేధిస్తున్నాడంటూ తల్లికి వాట్సప్ ద్వారా మెసేజ్ను పంపించారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు డెత్ నోట్ను కూడా రాశారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకోవడానికి అల్లుడు, అతని తల్లిదండ్రులే కారణమని మృతురాలి తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2wp1Wfs
Monday, February 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment