లుధియానా: పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఓ గోల్డ్ లోన్ సంస్థలోకి చొరబడి సిబ్బందిని తాళ్లతో కట్టేశారు. ఆ తర్వాత కార్యాలయంలో భారీ మొత్తంలో నిల్వ ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఈ భారీ దోపిడీ పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాలో సోమవారం చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uJaQ7b
Monday, February 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment