లుధియానా: పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఓ గోల్డ్ లోన్ సంస్థలోకి చొరబడి సిబ్బందిని తాళ్లతో కట్టేశారు. ఆ తర్వాత కార్యాలయంలో భారీ మొత్తంలో నిల్వ ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఈ భారీ దోపిడీ పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాలో సోమవారం చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uJaQ7b
పట్టపగలే భారీ దోపిడీ: గోల్డ్ లోన్ సిబ్బందిని కట్టేసి, 30 కిలోల బంగారం, 3లక్షలతో పరారీ
Related Posts:
Coronavirus: కరోనాతో డాక్టర్ మృతి, అంత్యక్రియలు చేస్తూంటే దాడులు, హీరో ఎంట్రీ, పాపం భార్య !చెన్నై: దేశం మొత్తం కరోనా వైరస్ (COVID 19) వ్యాధి తాండవం చేస్తోంది. విధి నిర్వహణలో భాగంగా చెనైలో కరోనా వైరస్ తో మరణించిన డాక్టర్ అంత్యక్రియులు చెయ్యడా… Read More
అప్పుడు విన్యాసాలు .. ఇప్పుడు మోసాలా .. వైసీపీకి మహిళల ఉసురు తగులుతుంది : అనితఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కరోనా కష్టకాలంలోనూ పొదుపు సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలను ఇవ్వనుంది . ఈ నెల 24వ తేదీన జీరో వడ్డీ పథకాన్ని పునఃప్రా… Read More
వైశాఖ మాసం ప్రత్యేకత ప్రాశస్త్యం ఏమిటి..? ఈ మాసంలో ఎవరిని పూజించాలి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
ఏపీలో ఒక్క రోజులోనే భారీగా పెరిగిన కరోనా కేసులు, 893కు చేరిక, మరణాలు 27అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ రోజు రోజుకు వేగంగా వ్యాపిస్తోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం, వివిధ శాఖలు అహర్నిశలు పనిచేస్తున్నప్పటికీ కరోనా కేసులు… Read More
సడెన్ బ్రేక్.. డబ్ల్యూహెచ్ఓ చీఫ్తో దీపికా షో వాయిదా.. అదే కారణమా..?అనవసర అపోహలు, భయం, ఆందోళన కారణంగా కరోనా లాక్ డౌన్ పీరియడ్లో చాలామందిలో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. మహిళల్లో ఇది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వంటి సమస్య… Read More
0 comments:
Post a Comment