అమరావతి: విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టుపై రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రోకు కొత్త డీపీఆర్ రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ప్రతిపాదనల కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు కోసం కొటేషన్లు పిలవాలని అమరావతి మెట్రో రైల్ ఎండీని ఆదేశించింది. గతంలో డీపీఆర్ రూపలకల్పనకు ఎస్సెల్ ఇన్ఫ్రా కన్సార్టియంకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39eTbTi
విశాఖ మెట్రో రైలుకు కొత్త డీపీఆర్: ఏపీ సర్కారు ఆదేశాలు
Related Posts:
కాంగ్రెస్ ముక్త్ భారత్తోనే పేదరిక నిర్మూలన : రాజ్నాథ్ సింగ్కోల్ కతా : దేశంలో పేదరికానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని విమర్శించారు కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అధికారంలో ఉన్న కాం… Read More
కలుపుకోరు.. కలవనివ్వరు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సీనియర్ ల పెత్తనం..!గులాబీ పార్టీలో వింత పోకడ..!!హైదరాబాద్ : నియోజకవర్గ అభివృద్ధి కోసమని పార్టీ మారుతున్నట్లు ప్రకటించిన విపక్ష ఎమ్మెల్యేలు గులాబీ వనంలో విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొం టున్నారు. సీని… Read More
జయం మనదే..మన లెక్క పక్కా : అమరావతికి తరలి రండి : టిడిపి అభ్యర్దులతో బాబు స్పెషల్ మీట్..ఇప్పటి వరకు తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న టిడిపి అధినేత చంద్రబాబు..ఇప్పుడు నియోజకవర్గాల వారీగా పోలింగ్ సరళి పైన దృష్టి సారించార… Read More
మోడీసేన వ్యాఖ్యలపై ఈసీ సీరియస్.. కేంద్రమంత్రి నఖ్వీకి వార్నింగ్ఢిల్లీ : లోక్సభ ఎన్నికల వేళ మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు ఆరోపణాస్త్రాలు సంధిస్తూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ క్రమంలో యూపీ సీఎం యోగ… Read More
14 మంది పౌరులను కాల్పిచంపిన పాక్ ఉగ్రవాదులుపాకిస్తాన్ లో ఉగ్రవాదుల నరమేధం మరోసారి బయటపడింది. పాకిస్థాన్ లోనే బలుచిస్తాన్ లో ఓ బస్సును అడ్డుకున్న ఉగ్రవాదులు 14 మందిని కాల్చి చంపారు. బలుచి… Read More
0 comments:
Post a Comment