ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఎగ్జిక్యూటివ్ గ్రేడ్-1 గ్రేడ్-2 గ్రేడ్ -3 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 20 ఫిబ్రవరి 2020. సంస్థ పేరు: ఇంజినీర్స్ ఇండియా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/389jr1l
Friday, February 7, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment