Sunday, February 9, 2020

కేసీఆర్.. సీఏఏతో ఎవరికి అన్యాయం?: కిషన్ రెడ్డి, ఫ్యామిలీ కోసం కాదంటూ చురకలు

హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఎన్ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లను తాము వ్యతిరేకిస్తున్నామంటూ ప్రకటించిన తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కేంద్రమంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన సంత్ రవిదాస్ 621వ జయంతి వేడుకల్లో కిషన్ రెడ్డితోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంత్ రవిదాస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SdKSBi

Related Posts:

0 comments:

Post a Comment