కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ పేపర్ మిల్లులో ఘోర ప్రమాదం జరిగింది. బాయిలర్ నిర్మాణ పనుల్లో భాగంగా పిల్లర్లు తవ్వుతున్న ప్రాంతంలో ఒక్కసారిగా మట్టిపెళ్లలు కూలీలపై విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని మంచిర్యాల,కరీంనగర్ ఆస్పత్రులకు తరలించారు. ఘటనలో పేపర్ మిల్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T6YDB5
సిర్పూర్ పేపర్ మిల్లులో ప్రమాదం.. ముగ్గురు కూలీల మృతి..
Related Posts:
ఏ2 నుండి ఏ1 కి మారిన మాజీ మంత్రి అఖిల ప్రియ .. బోయినపల్లి కిడ్నాప్ కేసులో షాకింగ్ ట్విస్ట్భూవివాదంలో ముగ్గురు వ్యాపారులను కిడ్నాప్ చేసిన బోయినపల్లి కిడ్నాప్ కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగుచూసింది. బోయినపల్లి కిడ్నాప్ కేసులో అరెస్టయిన టీడీపీ … Read More
చంద్రబాబుకు ఎమ్మెల్యే రోజా స్ట్రాంగ్ వార్నింగ్ .. మతరాజకీయలు చేస్తే పతనం తప్పదుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, విగ్రహం ధ్వంస ఘటనల నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రభుత్వ వైఫల్యం వల్లే… Read More
డేట్ రాసి పెట్టుకో.. ఐదు రోజుల తర్వాత స్వయంగా రంగంలోకి... సజ్జనార్కు రాజాసింగ్ మరో సవాల్...హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సైబరాబాద్ సీపీ సజ్జనార్కు మరోసారి సవాల్ విసిరారు. ఐదు రోజుల్లోగా గోవుల అక్రమ తరలింపును అడ్డుకోకుంటే తాన… Read More
Hightec life: బిగ్ షాట్స్ కు ఆంటీలు, అమ్మాయిల పిచ్చి, సినీతారలతో స్కెచ్, కింగ్ పిన్ ల డీల్, రివర్స్ !చెన్నై/ పుదుచ్చేరి/ బెంగళూరు: కరోనా వైరస్ దెబ్బతో చాలా మంది జీవితాలు తల్లకిందులు అయ్యాయి. విలాసవంతమైన గెస్ట్ హౌస్ లు, రిసార్టులు, స్పా, మసాజ్ సెంటర్లు… Read More
ECILలో అప్రెంటిస్ ఉద్యోగాలు..అర్హతలు ఇవే..!ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అప్రె… Read More
0 comments:
Post a Comment