హైదరాబాద్ : తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్దిగాంచిన మేడారం జాతరకు భక్తుల తాకిడి రెట్టింపవుతోంది. తెలంగాణలోని మారుమూల ప్రాంతాలనుండి మేడారం జాతరకు తరలి వెళ్లేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాలనుండి భక్తుల సౌకర్యం కోసం రవాణా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేసారు. అంతే కాకుండా తెలంగాణ చుట్టుపక్క ప్రాంతాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిశ్శా,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3biMVvq
Thursday, February 6, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment