దేశ విభజన తర్వాత భారత దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ హిందూ శరణార్థులు, ముస్లిం వలసదారులకు అర్థం ఏంటనేది స్పష్టంగా వివరించారని అన్నారు ప్రధాని మోడీ. దేశ విభజన తర్వాత పాకిస్తాన్ నుంచి భారత్కు వస్తున్న వారి గురించి ప్రధాని లోక్సభలో మాట్లాడారు. భారత పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా దేశంలో నిరసనలు జరుగుతున్న వేళ ప్రధాని ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Oy7VEL
వారిద్దరికీ వ్యత్యాసం ఉంది: సీఏఏపై సభలో నెహ్రూ లేఖను ప్రస్తావించిన ప్రధాని మోడీ
Related Posts:
ఏపీలో కరోనాతో చనిపోతే: మృతదేహాలకు కొత్త గైడ్ లైన్స్: ఏం చేయాలి..ఏం చేయకూడదు..!అమరావతి: కరోనా విలయతాండవం చేస్తోంది. చిన్న పెద్దా అని తేడా లేకుండా కాస్త అజాగ్రత్తగా ఉంటే చాలు అందరికీ సోకీ ప్రాణాల మీదకు తెస్తోంది. ఇక తెలుగు రాష్ట్ర… Read More
ఇండియాలో కరోనా : 4వేలకు పైగా మరణాల రికార్డు, మూడోరోజు వరుసగా 4లక్షలకు పైగా కేసులుభారత దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది.మరణ మృదంగం మోగిస్తోంది.నిన్నటి వరకు మూడు వేలకు పైగా మరణాలు నమోదైన భారత దేశంలో తాజాగా నాలుగు వేలకు పైగా మరణాలు … Read More
కొవిడ్ వ్యాక్సిన్: చైనాకు ఊరట -సినోఫార్మ్ టీకాకు WHO అనుమతి -79శాతం సమర్థతచైనాలో తయారయ్యే వస్తుల క్వాలిటీలాగే అది అభివృద్ది చేసిన కొవిడ్ టీకాలు కూడా నాసిరకంగా ఉన్నాయని, వాటిని కొనడానికి మిగతా దేశాలేవీ ముందుకు రావట్లేదని అప్ప… Read More
పుట్ట మధు అరెస్ట్ .. భీమవరంలో అరెస్ట్ చేసిన రామగుండం పోలీసులు, ఈటెలతో లింక్, ఉచ్చు బిగిసినట్టేనా !!పెద్దపల్లి జడ్పీ చైర్మన్, టిఆర్ఎస్ పార్టీ నేత పుట్ట మధును ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. భీమవరంలో ఆయన్ను అరెస్ట్ చేసిన పోలీసులు పెద్దపల్లికి తరలిస… Read More
కరోనావైరస్: కేరళలో ఐదేళ్ల చిన్నారి – ఆస్ట్రేలియాలో తల్లిదండ్రులు... ప్రయాణాలపై ఆంక్షలతో భారత్లో చిక్కుకున్న పిల్లలు2019 నవంబరు నుంచి నా కూతురు భారత్లోనే ఉండిపోయింది. తనను విడిచి ఇన్ని రోజులు ఎప్పుడూ ఉండలేదు. - ఉద్వేగంతో తండ్రి దిలిన్ చెప్పిన మాటలివి. అయిదేళ్ల జొహ… Read More
0 comments:
Post a Comment