Thursday, February 6, 2020

వారిద్దరికీ వ్యత్యాసం ఉంది: సీఏఏపై సభలో నెహ్రూ లేఖను ప్రస్తావించిన ప్రధాని మోడీ

దేశ విభజన తర్వాత భారత దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ హిందూ శరణార్థులు, ముస్లిం వలసదారులకు అర్థం ఏంటనేది స్పష్టంగా వివరించారని అన్నారు ప్రధాని మోడీ. దేశ విభజన తర్వాత పాకిస్తాన్‌ నుంచి భారత్‌కు వస్తున్న వారి గురించి ప్రధాని లోక్‌సభలో మాట్లాడారు. భారత పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా దేశంలో నిరసనలు జరుగుతున్న వేళ ప్రధాని ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Oy7VEL

Related Posts:

0 comments:

Post a Comment