ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి రెండు కీలక బిల్లులపై శాసన మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ పంతమే నెగ్గింది. వద్దుద్దంటూ వైసీపీ ప్రభుత్వం ఎంత చెప్పినా వినిపించుకోకోని ఆయన గురువారం సెలెక్ట్ కమిటీలను అధికారికంగా ప్రకటించారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుల్ని అధ్యయనం చేసేందుకు వేర్వేరుగా రెండు సెలెక్ట్ కమిటీల్ని నియమిస్తూ ఆదేశాలిచ్చారు. దీనిపై మంత్రులు తీవ్రస్థాయిలో మండిపడుతూ అనూహ్యవ్యాఖ్యలు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OyemrA
మండలి చైర్మన్ పంతమే నెగ్గింది.. వైసీపీ మంత్రుల షాకింగ్ కామెంట్లు.. నారా లోకేశ్కు ఆ అవకాశం..
Related Posts:
కచ్చులూరు గ్రామస్తులకు నగదు ప్రోత్సాహకం, సాహసం చేసినవారికి గుర్తింపుగోదావరి పడవ ప్రమాదంలో చిక్కుకున్న వారిని 26 మంది టూరిస్టులను కాపాడిన కచ్చులూరు గ్రామస్తులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ప్రాణాలకు తెగించి టూరిస్టు… Read More
వివాహితతో కలిసి స్వామిజీ.. ఏకాంతంగా పూజ చేస్తుండగా.. పేలుడుశాస్త్ర, సాంకేతిక రంగంలో ఎంత అభివృద్ధి చెందిన సరే మూఢనమ్మకాలను మాత్రం వీడటం లేదు. ఎక్కడో జరిగిన క్షుద్రపూజల గురించి ప్రతీరోజు వెలుగుచూస్తూనే ఉన్నాయి. … Read More
కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్ చేతక్: పైలెట్లు దుర్మరణంన్యూఢిల్లీ: ఆర్మీకి చెందిన చేతక్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. దట్టమైన అడవుల్లో కుప్పకూలి పోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు దుర్మరణం పాలయ్యారు. రెండ… Read More
నన్ను చంపేస్తారు: కాపాడాండంటూ మోడీ, యోగికి మంత్రి భార్య వేడుకోలులక్నో: తన తన భర్త చంపేందుకు కుట్రలు పన్నుతున్నారని ఏకంగా ఓ మంత్రి భార్య ప్రధానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి మొరపెట్టుకుంటూ లేఖ రాసింది. మోడీ సార్, యోగి స… Read More
కాంగ్రెస్ పార్టీకి నో సపోర్ట్.. హుజుర్నగర్లో పోటీ చేస్తాం : తమ్మినేనినల్గొండ : హుజుర్నగర్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. అధికార పక్షమైన టీఆర్ఎస్ ఇక్కడి బై పోల్స్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే.. తమకు కంచుకోటైన కాంగ్రెస్ … Read More
0 comments:
Post a Comment