ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి రెండు కీలక బిల్లులపై శాసన మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ పంతమే నెగ్గింది. వద్దుద్దంటూ వైసీపీ ప్రభుత్వం ఎంత చెప్పినా వినిపించుకోకోని ఆయన గురువారం సెలెక్ట్ కమిటీలను అధికారికంగా ప్రకటించారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుల్ని అధ్యయనం చేసేందుకు వేర్వేరుగా రెండు సెలెక్ట్ కమిటీల్ని నియమిస్తూ ఆదేశాలిచ్చారు. దీనిపై మంత్రులు తీవ్రస్థాయిలో మండిపడుతూ అనూహ్యవ్యాఖ్యలు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OyemrA
మండలి చైర్మన్ పంతమే నెగ్గింది.. వైసీపీ మంత్రుల షాకింగ్ కామెంట్లు.. నారా లోకేశ్కు ఆ అవకాశం..
Related Posts:
కరోనా వ్యాప్తికి కారణం వీళ్ళే .. ఆసక్తికర విషయం చెప్పిన డబ్ల్యూహెచ్ఓమానవాళి మనుగడకు పెద్ద ప్రమాదంగా పరిణమించిన కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టటానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ కరోనా కేసులు రోజు రోజ… Read More
ఎన్నికల కమిషనర్ లావాసా రాజీనామా - సీఈసీ చాన్స్ వదులుకుని ఏడీబీలోకి - గతంలో మోదీపై విభేదాలుత్రిసభ్య ఎన్నికల సంఘంలో తొలిసారి అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల కమిషనర్ పదవికి అశోక్ లావాసా రాజీనామా చేశారు. ఆగస్టు 31 లోగా తనను రిలీవ్ చేయాలని… Read More
విషాదం: కృష్ణా నదిలో పుట్టి మునిగి.. నలుగురు గల్లంతుహైదరాబాద్: నారాయణపేట జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. మక్తల్ మండలం పస్పల వద్ద కృష్ణా నదిలో పుట్టి మునిగి నలుగురు గల్లంతయ్యారు. పస్పల నుంచి కురవపురంక… Read More
ఎవరి బినామీ?: సంచయితపై సంచలన ఆరోపణలు చేసిన వంగలపూడి అనితఅమరావతి: సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ సంచయిత గజపతిరాజుపై తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా, తెలుగు మహిళా … Read More
చైనా, పాక్ సరిహద్దుల్లో టెన్షన్ - తేజస్ స్క్వాడ్రన్ విమానాల మోహరింపులు.. ఏం జరుగుతోంది ?గల్వాన్ లోయ ఘటన తర్వాత సరిహద్దుల్లో చైనా నుంచి ఎదురవుతున్న ప్రతిఘటన, అదే సమయంలో పాకిస్తాన్ నుంచి చొరబాట్లు భారత్ ను అనుక్షణం అప్రమత్తంగా ఉండేలా చేస్… Read More
0 comments:
Post a Comment