Sunday, February 16, 2020

నో పర్మిషన్: అమిత్ షాను కలిసేందుకు షహీన్‌బాగ్ ఆందోళనకారులకు అనుమతి నిరాకరణ..

పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించి సందేహాలుంటే తనను కలువాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల తెలిపారు. దీంతో షహీన్‌బాగ్ నుంచి వేలాది మందిని అమిత్ షాను కలిసేందుకు ఆయన ఇంటికొచ్చారు. అయితే అమిత్ షాను కలిసేందుకు పోలీసులు మాత్రం అనుమతించలేదు. దీంతో వారు వెనుదిరగాల్సి వచ్చింది. అమిత్ షాను కలిసేందుకు శనివారం మధ్యాహ్నమే షహీన్‌బాగ్ నిరసనకారులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31Xq3h3

Related Posts:

0 comments:

Post a Comment