ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని టీడీపీ ప్రభుత్వం దోచుకుందని ఆరోపించారు. పంచభూతాలను కూడా పంచుకు తిన్నారని.. ఎవరినీ లెక్క చేయలేదన్నారు. జన్మభూమి కమిటీ సభ్యుల నుంచి అప్పటి సీఎం చంద్రబాబు వరకు అప్పనంగా దోచేశారని పేర్కొన్నారు. లక్ష 80 వేల కోట్ల అప్పులు చేశారని.. కానీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SPnQjy
ఎన్డీఏలో కలుస్తామని చెప్పలేం, ఓ వర్గం మీడియా వక్రీకరించింది: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ
Related Posts:
సూర్య గ్రహణం.. అయ్యప్ప భక్తులకు సూచనడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక -… Read More
ఆర్టీసీ ఉద్యోగుల పదవివిరమణ వయస్సు 60 సంవత్సరాలుఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ మరో తీపి కబురును అందించారు. ఆర్టీసీ ప్రక్షాళనలో భాగంగా పలు చర్యలు చేపడుతున్న సీఎం కేసీఆర్ మరో నిర్ణయం తీసుకున్నారు. స… Read More
ట్రాన్స్జెండర్ను వదలని మృగాళ్లు... !దిశ అత్యచారం, హత్య తర్వాత పెద్ద ఎత్తున నిరసనలు అందోళనలు మొదలయ్యాయి. దీంతో అటు పోలీసులు ఇటు న్యాయవ్వవస్థలు అప్రమత్తమయ్యాయి. దీంతో చిన్నారులు, మహిళలకు వ… Read More
సంపూర్ణ సూర్యగ్రహణం, ఎప్పటినుంచో తెలుసా, గ్రహణం రోజు ఏం చేయొద్దు, ఏం చేయాలి..మరికొన్ని గంటల్లో సూర్యగ్రహణం రాబోతుంది. గురువారం వచ్చే సూర్యగ్రహణం ఏడాదిలో మూడో సూర్యగ్రహణం, అలాగే సంవత్సరంలో చివరి వార్షిక సూర్యగ్రహణం. దీనినే ‘రింగ… Read More
జాతీయ పౌర పట్టిక ఇప్పుడే ఎందుకు, ఎన్ఆర్సీతో లింక్? మెగా ర్యాలీలో మధ్యప్రదేశ్ సీఎం విసుర్లుపౌరసత్వ సవరణ చట్టంపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంటోంది. సీఏఏ, ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తూ మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించింది. సీఎం కమల్నాథ… Read More
0 comments:
Post a Comment