Sunday, February 16, 2020

ఎన్డీఏలో కలుస్తామని చెప్పలేం, ఓ వర్గం మీడియా వక్రీకరించింది: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని టీడీపీ ప్రభుత్వం దోచుకుందని ఆరోపించారు. పంచభూతాలను కూడా పంచుకు తిన్నారని.. ఎవరినీ లెక్క చేయలేదన్నారు. జన్మభూమి కమిటీ సభ్యుల నుంచి అప్పటి సీఎం చంద్రబాబు వరకు అప్పనంగా దోచేశారని పేర్కొన్నారు. లక్ష 80 వేల కోట్ల అప్పులు చేశారని.. కానీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SPnQjy

Related Posts:

0 comments:

Post a Comment