అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితోపాటు మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ విజయసాయి రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడిన మాటలు ఎవరికీ అర్థం కాలేదని.. కనీసం ఆయనకైనా అర్థమైందా? అని ప్రశ్నించారు. ఇంటర్పోల్ అదుపులోకి సీఎం జగన్ త్వరలోనే: బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37CHcOk
సెర్బియా రిమాండ్లో నిమ్మగడ్డ! జగన్ ఢిల్లీ పరుగులు అందుకే, విజయసాయి కబ్జాలో రూ. 300 కోట్ల ఆశ్రమం’
Related Posts:
పాపం పసిపాప: తల్లి మృతి చెందింది..మేనమామ కనికరించలేదు..ఈ చిన్నారి ఏంచేసింది..?ఇండోర్ : చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. తల్లి అనారోగ్యం పాలైంది. తినేందుకు తిండి లేదు... ఓ వైపు అనారోగ్యంతో ఉన్న తల్లి మరో వైపు కాయకష్టం చేయలేని వ… Read More
అగ్నికి ఆజ్యం పోసిన నివేదిక: సంతోషకరమైన దేశాల్లో భారత్ పాకిస్తాన్ ర్యాంకులు ఇలా ఉన్నాయిఐక్యరాజ్యసమితి: అసలే రెండు దాయాది దేశాలైన భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ఓ నివేదిక అగ్నికి ఆ… Read More
ఇంట్రెస్టింగ్: నీరవ్ మోడీ అరెస్టు కాగానే చెప్పిన కథ ఇదే... బెయిల్ తిరస్కరించిన కోర్టుపంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్ కేసులో ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీ లండన్లో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అరెస్టయిన మోడీ వెంటనే బెయిల్ కోసం మంజూరు చేసుకున్… Read More
మిలటరీ క్యాంపులో కాల్పులు: ముగ్గురు జవాన్లను కాల్చి చంపిన మరో జవానున్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్ల మధ్య గొడవ చోటుచేసుకోవడంతో అందులోని ఓ జవాను తన సహచర జవాన్లు ముగ్గురిని కాల్చి చంపాడు. అజిత్ కుమా… Read More
ఓటు బ్యాంకు రాజకీయాలు : హిందూత్వ అజెండాగా ప్రచారం, ఓన్ చేసుకుంటున్న కాంగ్రెస్, టీఎంసీ, టీఆర్ఎస్హైదరాబాద్ : ఎన్నికల రావడంతోనే ఓటర్లను ఆకట్టుకొనేందుకు రాజకీయ పార్టీలు తమదైన వ్యుహంతో అడుగులేస్తున్నాయ్. తమ, పర అనే భేదం లేకుండా, లింగ, వయో అనే తేడా చూ… Read More
0 comments:
Post a Comment