అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితోపాటు మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ విజయసాయి రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడిన మాటలు ఎవరికీ అర్థం కాలేదని.. కనీసం ఆయనకైనా అర్థమైందా? అని ప్రశ్నించారు. ఇంటర్పోల్ అదుపులోకి సీఎం జగన్ త్వరలోనే: బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37CHcOk
సెర్బియా రిమాండ్లో నిమ్మగడ్డ! జగన్ ఢిల్లీ పరుగులు అందుకే, విజయసాయి కబ్జాలో రూ. 300 కోట్ల ఆశ్రమం’
Related Posts:
సొంత ఊళ్లో వైసీపీ ఓటమిపై మంత్రి కొడాలి నాని అనూహ్య స్పందన -హైకోర్టు కీలక ఆదేశాలుఆంధ్రప్రదేశ్లో గతేడాది స్థానిక ఎన్నికల ప్రహాసం మొదలైనప్పటి నుంచి మంత్రి కొడాలి నాని అందరికంటే ఎక్కువగా వార్తల్లో నిలిచారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ని… Read More
ఏపీలో కొత్తగా వందలోపే కేసులు: ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే.?, పడిపోతున్న యాక్టివ్ కేసులుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా 100లోపే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నమోదవుతూ వస్తోంది. తాజాగా, గత 24 గంటల్లో 28,788 కరోనా పరీక్షలు … Read More
రైతులు ఇళ్ల దగ్గరే చావొచ్చుగా, ఉద్యమాలెందుకు? -బీజేపీ మంత్రి దలాల్ దివాళాకోరు కామెంట్లు -యూటర్న్కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ శివారుల్లో వేలాది మంది రైతులు చేస్తోన్న నిరసనలు ఆదివారం నాటికి 81వ రోజులు పూర్తయ్య… Read More
ఏకగ్రీవాలు బలవంతమా..? సోము వీర్రాజు ఆగ్రహాం.. కేంద్రం నిధులతోనే..కుటుంబ పార్టీలకు స్వస్తి పలకడమే బీజేపీ లక్ష్యమని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. కేంద్ర పథకాలకు వైసీపీ సర్కార్ రంగులేసి గొప్పగా చెప్పుకుంటున్నా… Read More
ఎస్ఈసీ నిమ్మగడ్డకు చంద్రబాబు లేఖ.. కొందరు అధికారులపై ఫిర్యాదు,ఏపీలో పంచాయతీ ఎన్నికలు కొనసాగుతోన్నాయి. రెండు విడతల ఎన్నికలు/ ఫలితాలు వెలువడ్డాయి. మూడు/ నాలుగో విడత ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఎన్నికల సరళిపై సందే… Read More
0 comments:
Post a Comment