హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ మహిళకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ స్వయంగా ప్రథమ చికిత్స చేశారు. కాళ్లు, చేతులకు గాయాలు కాగా.. వాటికి ఆయనే కట్టుకట్టారు. అక్కడితో ఆగిపోలేదు. తన ఎస్కార్ట్ వాహనంలో ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు. తానూ ఆసుపత్రికి వెళ్లారు. బాధితురాలికి అందుతున్న చికిత్స గురించి ఆరా తీసిన తరువాతే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39jvPwp
దటీజ్..మహేష్ భగవత్: గాయపడ్డ మహిళకు స్వయంగా ట్రీట్మెంట్..ఎస్కార్ట్ వాహనంలో ఆసుపత్రికి..!
Related Posts:
జస్టిస్ రమణేనా? రెడ్డి జడ్జిలపై రాయరా? - జగన్ నోట తప్పులు -2వ తేదీలోగా ఈపని: ఎంపీ రఘురామఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు హైకోర్టులోని కొందరు జడ్జిలు, సుప్రీంకోర్టుకు చెందిన జస్టిస్ ఎన్వీ రమణ ప్రయత్నిస్తున్నారంటూ సీఎం జగన్ తీవ్ర… Read More
దసరా బొనాంజా: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ \"బోనస్\", ధర్నాకు రైల్వే ఫెడరేషన్ పిలుపున్యూఢిల్లీ: దసరా దీపావళి పండగవేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది నాన్ గెజిటెడ్ ఉద్యోగస్తులకు బోనస్ను ప్రకటించి… Read More
హైదరాబాద్ వాసులకు నిద్రలేని రాత్రులు: నిమిషాల్లోనే వరదనీరు ఇళ్లల్లోకి(వీడియో)హైదరాబాద్: గత పది రోజులుగా ఎడతెరిపిలేని భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం అతలాకుతలమవుతోంది. ఇప్పటికే నగరంలోని దాదాపు సగ భాగం వరద నీటిలోనే ఉంది. లోతట్టు ప్ర… Read More
నిమ్మగడ్డ పిటిషన్పై హైకోర్టు కీలక ఆదేశం- స్ధానిక ఎన్నికలకు సహకరించాలని జగన్కు సూచన..ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చేస్తున్న ప్రయత్నాలకు జగన్ ప్రభుత్వం సహకరించడం లేదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమా… Read More
వైష్ణోదేవి ఆలయానికి సైకిల్ పై ప్రయాణం ... 2200కిమీ సైకిల్ తొక్కుతూ ఒక వృద్ధురాలి సాహసంఎల్లలు లేని భక్తి భావానికి 68 ఏళ్ల మహిళ సాగిస్తున్న ప్రయాణమే ఒక ఉదాహరణ. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న 68 ఏళ్ల వృద్ధురాలు వైష్ణోదేవి ఆలయాన… Read More
0 comments:
Post a Comment