హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ మహిళకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ స్వయంగా ప్రథమ చికిత్స చేశారు. కాళ్లు, చేతులకు గాయాలు కాగా.. వాటికి ఆయనే కట్టుకట్టారు. అక్కడితో ఆగిపోలేదు. తన ఎస్కార్ట్ వాహనంలో ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు. తానూ ఆసుపత్రికి వెళ్లారు. బాధితురాలికి అందుతున్న చికిత్స గురించి ఆరా తీసిన తరువాతే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39jvPwp
Friday, February 28, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment