Friday, February 28, 2020

దటీజ్..మహేష్ భగవత్: గాయపడ్డ మహిళకు స్వయంగా ట్రీట్‌మెంట్..ఎస్కార్ట్ వాహనంలో ఆసుపత్రికి..!

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ మహిళకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ స్వయంగా ప్రథమ చికిత్స చేశారు. కాళ్లు, చేతులకు గాయాలు కాగా.. వాటికి ఆయనే కట్టుకట్టారు. అక్కడితో ఆగిపోలేదు. తన ఎస్కార్ట్ వాహనంలో ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు. తానూ ఆసుపత్రికి వెళ్లారు. బాధితురాలికి అందుతున్న చికిత్స గురించి ఆరా తీసిన తరువాతే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39jvPwp

Related Posts:

0 comments:

Post a Comment