అమరావతి: ఐటీ శాఖ ఇచ్చిన ప్రెస్ నోట్ను క్షుణ్ణంగా చదివితే అసలు బండారం బయటపడుతుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SzgOAn
‘ఆ భయంతోనే చంద్రబాబు మొహం చాటేశారు! ఆర్థిక ప్యాకేజీతో పవన్ కళ్యాణ్ మౌనం’
Related Posts:
ఆర్జీవీకి సీఈసీ షాక్: ‘పవర్ స్టార్’ పోస్టర్లకు నో పర్మిషన్, రూ.88 వేల ఫైన్రాం గోపాల్ వర్మ 'పవర్ స్టార్' మూవీ ఎలా హిట్ అవుతుందో.. వివాదాలు కూడా అలానే ఉన్నాయి. లాక్ డౌన్ తర్వాత ఆర్జీబీ వరల్డ్ థియేటర్లో వర్మ మూవీ రిలీజైన సంగతి… Read More
వైసీపీలో గంటా రాక - విశాఖ రాజకీయాల్లో పెను మార్పులు ? ఎవరెవరికి చెక్ పడుతుందంటే...విశాఖపట్నం : కొంతకాలంగా పార్టీకి అంటీముట్టనట్టుగా ఉంటున్నా టీడీపీ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు త్వరలో వైసీపీ తీర్ధం పుచ్చుకోవడం … Read More
రాఫెల్ ల్యాండింగ్ వేళ: వి మిస్ యూ: మనోహర్ పారికర్ను స్మరిస్తోన్న దేశం: సర్జికల్ స్ట్రైక్-1న్యూఢిల్లీ: మనోహర్ పారికర్.. ప్రస్తుతం దేశ ప్రజలు ఆయన పేరును స్మరించుకుంటున్నారు. భారత వైమానిక దళం అమ్ములపొదిలో బ్రహ్మాస్త్రంగా భావిస్తోన్న అత్యంత ఆధు… Read More
ఖాకీ కర్కశత్వం..? సీపీ పేరు చెప్పినా వినిపించుకోలే.. గాంధీలోకి రానీయకపోవడంతో భార్య మృతి..కరోనా వైరస్ వల్ల ఆస్పత్రులు చాలడం లేదు. ప్రభుత్వ దవాఖానలు కాదు ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా బెడ్స్ ఉండటం లేదు. ఇటీవల ఓ హెడ్ కానిస్టేబుల్ భార్య అనారోగ్య … Read More
ఏపీలో ప్రైవేటు ఆస్పత్రులకు సర్కార్ ఫైనల్ వార్నింగ్- కరోనా వైద్యం నిరాకరిస్తే కఠిన చర్యలే...ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతున్న వేళ రోగులను పరీక్షించేందుకు ప్రైవేటు ఆస్పత్రులు నిరాకరిస్తున్న ఘటనలు కూడా పెరిగిపోతున్నాయి. కరోనా రోగులకు చికిత్స చేస… Read More
0 comments:
Post a Comment