మూడు రోజుల హింసాత్మక ఘటనల తర్వాత ఈశాన్య ఢిల్లీలో బుధవారం పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. అల్లర్లు చోటు చేసుకున్న ప్రాంతాల్లో పోలీసులు అణువణువు గాలిస్తున్నారు. ఇప్పటివరకు 106 మందిని అరెస్ట్ చేశారు. 18 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అదనపు పారా మిలటరీ బలగాలను,సీనియర్ అధికారులను మోహరించారు. బుధవారం ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. నేటి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/392M2ps
24కి చేరిన మృతుల సంఖ్య.. ఢిల్లీలోని అమెరికన్లకు యూఎస్ఏ కీలక సూచన..
Related Posts:
బిగ్బాస్ హౌస్లో ఘోరం.. ఆ బ్యూటీ కంటికి గాయం: గోళ్లతో..ఎరుపెక్కిన కళ్లతో: హింసాత్మకంగా?బిగ్బాస్లో హౌస్ వేడెక్కుతోంది. కంటెస్టెంట్ల మధ్య అనారోగ్యకరమైన పోటీ ఏర్పడుతోంది. ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని సాధించుకోవడానికి ముష్టిఘాతాలకు దిగుతున్నట… Read More
తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన వర్షాలు.. వరదల్లో భాగ్యనగరంతెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో మంగళవారం(అక్టోబర్ 13) కురిసిన వర్షం జనాన్ని బెంబేలెత్తించింది. ముఖ్యంగ… Read More
నితీశ్ కుమార్కు ఝలక్- కాంగ్రెస్లోకి శరద్ యాదవ్ కుమార్తె- వెంటనే అసెంబ్లీ సీటు..బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. గత ఎన్నికల్లో మహాకూటమి పేరుతో పోటీ చేసి బీజేపీకి చుక్కలు చూపించిన సీఎం నితీశ్ కుమార్ ఈ ఎన్నికల్ల… Read More
వర్షాలు: సీఎం జగన్ ప్రయారిటీ దీనికే - తెలంగాణ ఎఫెక్ట్ - చిత్తూరులో విచిత్ర పరిస్థితి - కీలక ఆదేశాలుక్షణం గ్యాప్ ఇవ్వకుండా కుండపోతలా కురుస్తోన్న వర్షాలకు ఆంధ్రప్రదేశ్ తడిసిముద్దయింది. రాష్ట్రం నలుమూలా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కృష్ణా నదికి భ… Read More
జాతీయ రహదారులపై వరద ప్రభావం .. హైదరాబాద్ - విజయవాడ హైవే తోపాటు పలు చోట్ల ట్రాఫిక్ జామ్తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. వర్షాలు , వరదల కారణంగా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. మరో మూడు… Read More
0 comments:
Post a Comment