సరోగసి(రెగ్యులేషన్) బిల్లు 2019కి 23 మంది సభ్యులతో కూడిన రాజ్యసభ సెలెక్ట్ కమిటీ 15 సవరణలు సూచించింది. అందులో కీలక అంశమేంటంటే.. సరోగసీకి ఒప్పుకునే మహిళలు కేవలం దగ్గరి బంధువులే అయి ఉండాల్సిన అవసరం లేదని, ఇష్టపూర్తిగా ఒప్పుకునే ఏ మహిళనైనా సరోగసీకి అనుమతించాలని సూచించింది. అంతేకాదు, 35-45 ఏళ్ల మధ్యలో ఉండే ఒంటరి మహిళలైన వితంతువులు,విడాకులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39aL2PH
సరోగసీ బిల్లు 2019 : కీలక సవరణలకు ప్రతిపాదన... వారిని కూడా అనుమతించాలన్న ప్యానెల్..
Related Posts:
అమరావతిని కాపాడాలని ప్రవాసాంధ్రుల విజ్ఞప్తి .. పీఎం మోడీకి లేఖరాజధాని అమరావతిలో రైతుల పోరాటానికి సంఘీభావంగా ప్రవాసాంధ్రులు ముందుకు వస్తున్నారు . అమరావతిని కాపాడుకుందామని వారు గళం విప్పుతున్నారు . రైతుల కోసం ఉద్యమ… Read More
చంద్రబాబుకు మెడకు సీబీఐ ఉచ్చు.. లోక్సభలో వైసీపీ కీలక ప్రతిపాదన.. కేంద్రం గ్రీన్ సిగ్నల్?అమరావతికి సంబంధించిన వ్యవహారాలపై ఢిల్లీ కేంద్రంగా సోమవారం జరిగిన పరిణామాలు సంచలనం రేపుతున్నాయి. మాజీ సీఎం చంద్రబాబు మెడకు ఉచ్చు బిగుసుకునేలా సీఎం జగన్… Read More
నాది రాయలసీమ, నా మామది అమరావతి, నా బిడ్డనిచ్చింది విశాఖపట్నం : మూడు రాజధానులపై టీజీ వెంకటేశ్ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై ఆయా పార్టీలు ఇప్పటికే తమ వైఖరిని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అధికార వైసీపీ తప్ప మిగతా పార్టీలేవి మూడు రాజధానుల నిర్ణయ… Read More
ఇంద్రప్రస్థా యూనివర్శిటీలో ఉద్యోగాలు: పలు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ఢిల్లీలోని గురుగోబింద్ సింగ్ ఇంద్రప్రస్థా యూనివర్శిటీలో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా రిజిస్ట్రార్, లైబ… Read More
చంద్రబాబు,లోకేష్లను వెంటనే అరెస్ట్ చేయాలి.. నాపై దాడి వెనుక వారిద్దరి హస్తం : ఎంపీ సురేష్బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్పై నందిగామలో టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించిన సంగతి తెలిసిందే. జై అమరావతి అని నినదించాలంటూ ఆయనపై టీడీపీ కార్యకర్తల… Read More
0 comments:
Post a Comment