Wednesday, February 5, 2020

సరోగసీ బిల్లు 2019 : కీలక సవరణలకు ప్రతిపాదన... వారిని కూడా అనుమతించాలన్న ప్యానెల్..

సరోగసి(రెగ్యులేషన్) బిల్లు 2019కి 23 మంది సభ్యులతో కూడిన రాజ్యసభ సెలెక్ట్ కమిటీ 15 సవరణలు సూచించింది. అందులో కీలక అంశమేంటంటే.. సరోగసీకి ఒప్పుకునే మహిళలు కేవలం దగ్గరి బంధువులే అయి ఉండాల్సిన అవసరం లేదని, ఇష్టపూర్తిగా ఒప్పుకునే ఏ మహిళనైనా సరోగసీకి అనుమతించాలని సూచించింది. అంతేకాదు, 35-45 ఏళ్ల మధ్యలో ఉండే ఒంటరి మహిళలైన వితంతువులు,విడాకులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39aL2PH

Related Posts:

0 comments:

Post a Comment