బెంగళూరు: అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామి నిత్యానంద అలియాస్ నిత్యాందకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 2010లో శిష్యురాలి మీద అత్యాచారం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానందకు అప్పుడు ఇచ్చిన బెయిల్ ను బుధవారం కర్ణాటక హై కోర్టు రద్దు చేసింది. సుమారు 40 సార్లుకు పైగా కోర్టు విచారణకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్న నిత్యానందకు బెయిల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2v9tTr6
నిత్యానంద స్వామికి షాక్, శిష్యురాలి రేప్ కేసులో బెయిల్ రద్దు, 10 ఏళ్ల క్రితం కేసు, దెబ్బ మీద దెబ్బ !
Related Posts:
భారత నేవీలో 102 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలభారత నేవీలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్లో భాగంగా 102 ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్… Read More
ముసుగు తొలిగిపోయింది : ఏపికి ఇస్తే మాకూ కావాలన్నారు : అందుకే జగన్ తో భేటీ..!ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు..జగన్ -కేటీఆర్ భేటీ పై ఏపి ముఖ్యమంత్రి..టిడిపి అధినేత చంద్రబాబు మండిపడ్డారు. బీజేపి అజెండా అమలు చేసేందుకే ఫెడరల్ … Read More
కొలువుదీరనున్న అసెంబ్లీ... అమరవీరులకు కేసీఆర్ నివాళిహైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రెండోసారి కొలువుదీరనుంది. శాసనసభ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం నుంచి నాలుగు రోజుల … Read More
కేటీఆర్-జగన్ భేటీ కలకలం: సోషల్ మీడియాలో అభిమానుల యుద్ధభేరిఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికలకు మరో మూడునెలల సమయం ఉండగానే అక్కడ పార్టీల మధ్య వార్ పీక్ స్టేజెస్కు చేరుకుంది. పార్టీల అధినేతల మధ్య యుద్ధ… Read More
14న సొంతింటికి జగన్ : గృహప్రవేశానికి కేసీఆర్ కు ఆహ్వానం : హోదాకు మద్దతు లేఖతో...!వైసిపి- టిఆర్యస్ రాజకీయాలు ఇక అమరావతి కేంద్రంగా కొనసాగనున్నాయి. ఏపి రాజధాని కేంద్రంగా జగన్ కొత్తగా వైసిపి కార్యాలయం..ఇంటిని నిర్మించుకున్న… Read More
0 comments:
Post a Comment