బెంగళూరు: అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామి నిత్యానంద అలియాస్ నిత్యాందకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 2010లో శిష్యురాలి మీద అత్యాచారం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానందకు అప్పుడు ఇచ్చిన బెయిల్ ను బుధవారం కర్ణాటక హై కోర్టు రద్దు చేసింది. సుమారు 40 సార్లుకు పైగా కోర్టు విచారణకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్న నిత్యానందకు బెయిల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2v9tTr6
నిత్యానంద స్వామికి షాక్, శిష్యురాలి రేప్ కేసులో బెయిల్ రద్దు, 10 ఏళ్ల క్రితం కేసు, దెబ్బ మీద దెబ్బ !
Related Posts:
చంద్రబాబు పేరు లేకుండా చేసేందుకేనా? అడుగు కూడా ముందుకు వేయలేరు: నారా లోకేష్అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే కొనసాగాలని, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధానిపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్య… Read More
చైనా డిమాండ్ కు నో అన్న ఇండియా ... అక్కడ నుండి వెనక్కు తగ్గేది లేదు.. రీజన్ ఇదే !!భారత్ చైనా సరిహద్దులను ఉద్రిక్త వాతావరణ ఇంకా అలాగే ఉంది. ఉత్తర లడఖ్ లోని పాంగాంగ్ త్సో సరస్సు ప్రాంతంలో చైనా దళాలు వెనక్కి తగ్గడం లేదు. అంతేకాకుండా భా… Read More
ఏపీ సచివాలయాన్ని వదలని కరోనా ... కొత్తగా మరో 8 పాజిటివ్ కేసులుఏపీలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. మంత్రులు , ఎమ్మెల్యేలు , ఉద్యోగులు , సామాన్యులు ఒక్కరేమిటీ రాష్ట్ర వ్యాప్తంగా , మారు మూల గ్రామాల నుండి … Read More
సంచలనంగా మారిన రోజా వ్యాఖ్యలు.. అసలు ఆ అంశంపై అవగాహన ఉందా అని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలుఅమరావతి/హైదరాబాద్ : రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మద్య ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు అనే అంశాలపైన ఆసక్తికర చర్చ జరుగుతుంటుంది. ఏదైనా అంశాన్ని తొంద… Read More
సచిన్ సిక్స్ కొడితే సీఎంకు బాల్ కనపడలేదు,సీఎంకు చిన్నప్పటి ఏనుగమ్మ ఏనుగు పాట గుర్తుకొస్తోంది,దేవుడా!జైపూర్/ న్యూఢిల్లీ/ లక్నో: కరోనా (COVID 19) కాలంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్ కు ఎవ్వరికీ రాని కష్టాలు ఎదురౌతున్నాయి. ఓ పక్క ఇంతకాలం పక్కలో ఉండి నేడ… Read More
0 comments:
Post a Comment