Monday, February 17, 2020

బీజేపీలో జేవీఎం విలీనం: 14 ఏళ్ల తర్వాత సొంత గూటికి జార్ఖండ్ మాజీ సీఎం బాబూలాల్ మరాండీ

రాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ తన పార్టీ జార్ఖండ్ వికాస్ మోర్చాను భారతీయ జనతా పార్టీలో విలీనం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మరియు బీజేపీ చీఫ్ జేపీ నడ్డాల సమక్షంలో ఆయన తన పార్టీని విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. 14 ఏళ్ల తర్వాత బాబూలాల్ మరాండీ తిరిగి తన సొంత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/323krll

Related Posts:

0 comments:

Post a Comment