Thursday, February 6, 2020

హాజీపూర్ వరస హత్య కేసులో సైకో మర్రి శ్రీనివాస్ రెడ్డి దోషిగా నిర్ధారణ

హాజీపూర్ వరస హత్యల కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని నల్గొండ ఫోక్సో కోర్టు దోషిగా తేల్చింది. శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు బాలికలపై లైంగికదాడి చేసి, హతమార్చారని నిర్ధారించింది. అంతకుముందు నిందితుడు శ్రీనివాస్ రెడ్డితో జడ్జి మాట్లాడారు. మూడు హత్య కేసులో నేరాభియోగం రుజువైందని న్యాయమూర్తి అనగా.. తాను తప్పు చేయలేదని నిందితుడు రోదించాడు. కావాలనే తనను ఇరికించారని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ou4Sxh

Related Posts:

0 comments:

Post a Comment