హాజీపూర్ వరస హత్యల కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని నల్గొండ ఫోక్సో కోర్టు దోషిగా తేల్చింది. శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు బాలికలపై లైంగికదాడి చేసి, హతమార్చారని నిర్ధారించింది. అంతకుముందు నిందితుడు శ్రీనివాస్ రెడ్డితో జడ్జి మాట్లాడారు. మూడు హత్య కేసులో నేరాభియోగం రుజువైందని న్యాయమూర్తి అనగా.. తాను తప్పు చేయలేదని నిందితుడు రోదించాడు. కావాలనే తనను ఇరికించారని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ou4Sxh
హాజీపూర్ వరస హత్య కేసులో సైకో మర్రి శ్రీనివాస్ రెడ్డి దోషిగా నిర్ధారణ
Related Posts:
కేసీఆర్ నాలెడ్జ్ సెంటర్స్.. పెద్దపల్లి జిల్లాలో వినూత్న ప్రయోగంకరీంనగర్ : పెద్దపల్లి జిల్లాలో స్కూల్ పిల్లల కోసం వినూత్న ప్రయోగానికి తెర తీశారు టీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ విజ్ఞాన కేంద్రం పేరుతో కొత్త కార్యక్రమానికి శ… Read More
కాబోయే ఐపీఎస్.. ప్రేమ పెళ్లితో దగ్గరై.. ఇప్పుడేమో వేధింపులు..!హైదరాబాద్ : కాబోయే ఐపీఎస్ ఆఫీసర్ దారి తప్పాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఓ మహిళ. ప్రేమ పేరుతో తనకు దగ్గరై.. పెళ్లి కూడా చేసుకుని ఏడాదిగా తనతో కాపురం … Read More
ఈఎస్ఐలో మరో స్కాం: హెచ్ఐవీ మెడికల్ కిట్ల పేరుతో, కోటి 76 లక్షలు స్వాహా...ఈఎస్ఐలో మరో స్కాం బయటపడింది. నకిలీ బిల్లులతో మాజీ డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ రూ. కోట్ల కుంభకోణం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. కేసు నమ… Read More
భగినీ హస్త భోజనం అంటే ఏమిటి? అలా ఎందుకు చేయాలి?డా.యం.ఎన్.చార్య -హైదరాబాద్ - ఫోన్: 9440611151 కార్తీక మాసంలో శుద్ద విదియ తిధి నాడు వచ్చే రోజుకు భగినీ హస్త భోజనము లేక అన్నా చెల్లెలు పండుగ అంటారు. ఇది… Read More
పచ్చని చెట్ల మధ్య పవన్ కళ్యాణ్: లుంగీలో గోవుల మధ్య గోపాలుడిలా!(వీడియో)హైదరాబాద్: జనసేన చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమానికి 'వన రక్షణ' అనే పేరు పెట్టారు ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. వన రక్షణ కార్యక్రమానికి కార్తీక మాస… Read More
0 comments:
Post a Comment