న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన కేసులో దోషులుగా గుర్తించిన నలుగురు కామాంధులకు ఈ నెల 22వ తేదీన ఉరిశిక్షను విధించనున్నారు. ఉదయం 7 గంటలకు తీహార్ కేంద్ర కారాగారంలో ఉరి శిక్షను అమలు చేయనున్నారు. ఈ మేరకు ఢిల్లీలోని పటియాలా హౌస్ న్యాయస్థానం మంగళవారం సాయంత్రం డెత్ వారెంట్ ను జారీ చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2utxL5X
Tuesday, January 7, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment