భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) 2022లో చేపట్టనున్న మిషన్ గగన్యాన్ లో భాగంగా నలుగురు వ్యోమగాములను స్పేస్ లోకి పంపనున్న సంగతి తెలిసిందే. అక్కడ మనవాళ్లు ప్రత్యేకంగా తయారుచేసిన దేశీ వంటకాల్ని తినబోతున్నారు. మైసూర్లో ఉన్న డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబ్ (డీఎఫ్ఆర్ఎల్) లో వంటకాల్ని రెడీ చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N3oBUa
Tuesday, January 7, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment