టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు జేపీ నడ్డా సమక్షంలో మోత్కుపల్లి బీజేపీలో చేరారు. కాషాయ కండువా కప్పి మోత్కుపల్లి నర్సింహులును పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ ఎంపీ సుజనాచౌదరి పాల్గొన్నారు. మోత్కుపల్లి సోమవారం రాత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2s1hcx8
Tuesday, January 7, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment