మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధిచిన వికేంద్రీకరణ బిల్లుపై పట్టుదలగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. దానికి అడ్డుగా ఉన్న శాసన మండలిని రద్దు చేసే అంశంపై క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఏర్పాటైన మండలి..ఇప్పుడు ప్రభుత్వానికే వ్యతిరేకంగా పనిచేయడం చట్ట విరుద్ధమని, అలాంటి వ్యవస్థను కొనసాగించాలా? వద్దా? అన్నదానిపై నిర్ణయం తీసుకుందాం..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GqvDyi
వైసీపీ నేతలపై సీఎం జగన్ ఫైర్.. టీడీపీ ఎమ్మెల్సీల చీలికపై చురకలు.. మండలి రద్దుపై క్లారిటీ
Related Posts:
వాయుగుండంగా అల్పపీడనం: ఉత్తరాంధ్రకు బిగ్ అలర్ట్విశాఖపట్నం: అల్పపీడన ద్రోణం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ జిల్లాల వరకూ ఓ మోస్తరు మొదలుకుని అతి భారీ వర్షాలు పడ… Read More
పండగపై నిషేధం ఎఫెక్ట్: కంట్రోల్లో కరోనా: 30 వేల కంటే దిగువకు కొత్త కేసులున్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి మరింత తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత తగ్గింది. చాలాకాలం తరువాత 30 … Read More
సండే-ఫన్ డే @ ట్యాంక్ బండ్ : లేజర్ షో-స్టాల్స్-ఫుడ్ ట్రక్స్ రెడీ : రూ. 27 కోట్లతో మార్చేసారు..!!కరోనా తగ్గుముఖం పట్టింది. దాదాపు ఏడాదిన్నార కాలంగా ఇంటికే పరిమితమైన కుటుంబాలు ఆహ్లాదకరమైన ప్రదేశానికి.లేదా పార్కులకు వెళ్లాలనే ఆలోచనలతో ఉన్నారు. హైదరా… Read More
సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్-హరీష్ శంకర్ సంచలనం : అమ్ముకొని బతికేస్తున్నారు..!!మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జ్, ఐకియా రూట్లో తన స్పోర్ట్స్ బైక్ మీదనుంచి అదుపు… Read More
రేవంత్ పై జగ్గారెడ్డి అసంతృప్తి : వారిని కలుపుకుపోవాల్సిందే : కేసీఆర్ పాలనపై ఛార్జ్ షీట్..!!తెలంగాణలో పీసీసీ పగ్గాలు చేపట్టిన రేవంత్ కు సొంత పార్టీలోని కొందరు నేతలు అసమ్మతిగా మారారు. కేంద్ర నాయకత్వం వద్దకు వారి వ్యవహార శైలిని ఇప్పటికే రేవంత్ … Read More
0 comments:
Post a Comment