కొత్త ఏడాదిలో తొలి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీకి సోమవారం రోజున ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీకి పోలింగ్ జరగనుంది. కొత్త ప్రభుత్వాన్ని 1.5 కోట్ల మంది ఓటర్లు ఎన్నుకోనున్నారు. అయితే ప్రస్తుత ఆప్ సర్కార్కు కలిసి వచ్చే అంశాలేంటి..? బీజేపీ ఢిల్లీలో పాగా వేసేందుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తోంది.. కాంగ్రెస్కు ఢిల్లీ ఎన్నికలు కంబ్యాక్గా ఉంటాయా..?
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Fqo0HB
Tuesday, January 7, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment