Friday, January 10, 2020

ఆరు జిల్లాలతో కడప రాజధానిగా గ్రేటర్ రాయలసీమ: జేసీ దివాకర్ రెడ్డి సరికొత్త డిమాండ్, వైఎస్‌లా కాదంటూ..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ పార్లమెంటు సభ్యుడు, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి. శుక్రవారం ఓ మీడియా ఛానల్‌తో జేసీ మాట్లాడుతూ.. తమకు రాజధానిగా అమరావతే ఆమోదయోగ్యమని స్పష్టం చేశారు. తలలేని రాజధాని..: సీమను యూటీ చేయాలంటూ జేసీ దివాకర్ రెడ్డి, బీజేపీలో మిత్రులంటూ..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39YshAn

Related Posts:

0 comments:

Post a Comment