చిత్తూరు: చిత్తూరు జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే జల్లుకట్టు ఈవెంట్ ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వారంతా 20 నుంచి 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారే. ఈ ఘటనతో జల్లికట్టును తాత్కాలికంగా నిలిపివేశారు పోలీసులు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్నారంటూ కేసు నమోదు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2taekyC
Jallikattu: జల్లికట్టు.. వెన్నులో వణుకు: కుమ్మేసిన ఎద్దు: ఒకరి ప్రాణం బలి.. పలువురికి గాయాలు
Related Posts:
హైదరాబాద్ నుంచి అసద్, అక్బర్ నామినేషన్.. ఓవైసీ బ్రదర్స్ కథేంటో?హైదరాబాద్ : ఓవైసీ బ్రదర్స్ కు ఏమైంది? భాగ్యనగరాన్ని కంచుకోటగా మార్చుకున్నోళ్లకు ఇప్పుడు విజయంపై నమ్మకం సన్నగిల్లిందా? హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి అ… Read More
పబ్జీగేమ్ ఇక నుండి ఆరుగంటలే .. పబ్జీవాలాలకు షాక్ .. పేరెంట్స్ కు గుడ్ న్యూస్ఒకటి కాదు రెండు కాదు దేశ వ్యాప్తంగా రోజూ జరుగుతున్న వరుస సంఘటనల నేపధ్యంలో పబ్జీ పై ఆంక్షలు పెట్టె విధంగా టెన్సెంట్ కంపెనీపై ఒత్తిడి తెచ్చింది భారత ప్ర… Read More
ఆరేళ్ళ బాలికఫై అమానుషం .. రేప్ చేసి గొంతులో ఇనుప రాడ్ గుచ్చి చంపేసిన రాక్షసుడుభాగ్య నగరం నడిబొడ్డున దారుణం జరిగింది. హోలీ ఆడుకునేందుకు రంగులను ఇప్పిస్తానని ఆరేళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకు వెళ్లి … Read More
చైనాలో కూడా చౌకీదార్..! బీజేపి నేత కాదులేరా సామీ..!!బీజింగ్/హైదరాబాద్ : తస్తాదియ్యా..! చౌకీదార్ల రాజ్యం నడుస్తోంది అనుకుంటా..! భారతదేశ ప్రధాని నంరేంద్ర మోదీ ఏ ముహూర్తాన చౌకీదార్ అనే పదం సంభోదించా… Read More
శత్రువులు మిత్రులుగా మారుటకుమీకు గొడవలు ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక గొడవతో తలనొప్పి తెస్తోందా.అయితే మీరు ఒక చిన్న పరిహారాన్ని పాటించడం ద్వారా మీకు ఇంట్లో, బయట ఉ… Read More
0 comments:
Post a Comment