చిత్తూరు: చిత్తూరు జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే జల్లుకట్టు ఈవెంట్ ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వారంతా 20 నుంచి 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారే. ఈ ఘటనతో జల్లికట్టును తాత్కాలికంగా నిలిపివేశారు పోలీసులు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్నారంటూ కేసు నమోదు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2taekyC
Jallikattu: జల్లికట్టు.. వెన్నులో వణుకు: కుమ్మేసిన ఎద్దు: ఒకరి ప్రాణం బలి.. పలువురికి గాయాలు
Related Posts:
జగన్ పద్ధతి మార్చుకో, చంపేస్తామంటున్నారు.. చంపేయండి: వంగవీటి రాధాకృష్ణవిజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ గురువారం ఆగ్రహం వ్యక… Read More
ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం వచ్చింది: ప్రియాంకపై ప్రశాంత్ కిషోర్బీహార్: ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై జేడీయూ నేత, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భిన్నంగా స్పందించారు. ఆమె ఆరంగేట్రంపై పీకే… Read More
అజ్ఞాతంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రత్యక్షం, హైదరాబాద్ లో మకాం, ఖార్గే మీద పోటీకి సిద్దం!బెంగళూరు: రెండు వారాలకు పైగా కాంగ్రెస్ నాయకులకు కనిపించుకుండా మాయం అయిన కర్ణాటకలోని చించోళి నియోజక వర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ ఉమష్ జాధవ్ ప్రత్య… Read More
జలీల్ ఖాన్ కు జలక్: వ్యతిరేకమైన టిడిపి నేతలు : కుమార్తెకు సీటు ఉన్నట్టా..లేనట్టా..!వైసిపి నుండి టిడిపిలోకి వెళ్లిన జలీల్ ఖాన్ కు ఆ పార్టీ నేతలు జలక్ ఇచ్చారు. రెండు రోజుల క్రితం తన కుమార్తెను వెం ట పెట్టుకొని ముఖ్యమంత్రి వద్దకు… Read More
కనిపించిన అమ్మాయిలను కాల్చేస్తా...ఈ యువకుడు ఎందుకు ఇలా చెబుతున్నాడంటే..?ప్రేమోన్మాదులు మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఉంటారనేదానికి ఈ కథే నిదర్శనం. ప్రేమించేందుకు అమ్మాయి దొరకలేదన్న అక్కసుతో కనిపించిన అమ్మాయిలందరినీ చం… Read More
0 comments:
Post a Comment