Sunday, January 12, 2020

పృథ్వీపై నిర్భయ కేసు పెట్టాలి.. అఖిల భారత హిందూ మహాసభ డిమాండ్..

ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి ఓ ఆడియో టేపు కూడా బయటకు రావడం తీవ్ర కలకలం రేపుతోంది.ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమల కొండ మీద పృథ్వీ కామాంధుడిలా వ్యవహరిస్తూ.. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ హిందూ సంఘాలు,పలు ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. తాజాగా టీవీ5 మీడియా చానెల్‌తో మాట్లాడిన అఖిల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NkXnbs

Related Posts:

0 comments:

Post a Comment