లక్నో: ఓ వైపు దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతుండగా... మరోవైపు పౌరసత్వ సవరణ చట్టం అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పౌరసత్వ సవరణ చట్టం ప్రక్రియను ప్రారంభించిన తొలిరాష్ట్రంగా ఉత్తర్ప్రదేశ్ నిలిచింది. 19 రాష్ట్రాల్లో హిందూ శరణార్థులను గుర్తించిన యోగీ సర్కార్ వారి వివరాలతో కూడిన జాబితాను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30gi8dL
CAA ప్రక్రియ ప్రారంభించిన యూపీ సర్కార్..40వేల మంది ముస్లింయేతర వ్యక్తుల గుర్తింపు
Related Posts:
తల నాగ్ పూర్ లో..! మొండెం రఘునాథపల్లిలో.! రైలునుండి పడిపోయి యువకుడు..!!కాజీపేట/ హైదరాబాద్ : ఏమరు పాటు ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ట్రెయిన్ లో సీటు దొరక్క పోతే డోర్ దగ్గర మెట్ల మీద కూర్చోవడం గమనిస్త… Read More
వాయుసేన దాడితో 300 మంది ఉగ్రవాదుల మృతిఢిల్లీ : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లో భారత వాయుసేన జరిపిన దాడుల్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు మృతిచెందినట్టు తెలుస్తోంది. ఉగ్ర వాదుల మృతుల వివరాలను భ… Read More
దేశవ్యాప్తంగా రోజంతా కరెంట్..! ఏప్రిల్ ఫూల్ కాదు నిజమేఢిల్లీ : దేశమంతటా 24 గంటల కరెంటును సరఫరా చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆ మేరకు కేంద్ర విద్యుత్ శాఖ సన్నాహాలు చేస్తోంది. నిరంతరాయంగా అన్ని రాష్ట్రాల… Read More
భారత్ సత్తా చాటుతున్న మిరేజ్ 2000 జెట్ ఫైటర్స్ ... ఉగ్ర శిబిరాలపై విరుచుకుపడుతున్న వైమానికదళంపుల్వామా దాడులకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం విరుచుకుపడంది.తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఉగ్రవాద శిబిరాలపై … Read More
బాలాకోట్..వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ కు కంచుకోట: లాడెన్ సొంత పట్టణానికి 50 కిలోమీటర్ల దూరమేశ్రీనగర్: బాలాకోట్.. చుట్టూ ఎత్తయిన కొండలు, పట్టణం మధ్యలో ప్రవహించే పిల్ల కాలువలు, చల్లటి వాతావరణం.. చూడగానే ప్రముఖ పర్యాటక కేంద్రాన్ని తలపించేలా ఉంటు… Read More
0 comments:
Post a Comment