Monday, January 13, 2020

సీపీఐలో రాజధాని పంచాయితీ .. రామకృష్ణకు కర్నూలు నేతల షాక్

జగన్ మూడు రాజధానుల ప్రకటన అటు ఏపీలోని మూడు ప్రాంతాల ప్రజల్లోనే కాదు అటు పార్టీల్లోనూ చిచ్చు పెడుతోంది. తాజాగా రాజధాని అమరావతినే కొనసాగించాలని స్టాండ్ తీసుకుని జగన్ మూడు రాజధానుల ఫార్ములాను వ్యతిరేకిస్తూ చంద్రబాబుతో కలిసి ఉద్యమిస్తున్నారు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. అయితే సీపీఐ కర్నూలు జిల్లా నేతలు మాత్రం ఏపీ రాజధానిగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35LrJdx

Related Posts:

0 comments:

Post a Comment