జగన్ మూడు రాజధానుల ప్రకటన అటు ఏపీలోని మూడు ప్రాంతాల ప్రజల్లోనే కాదు అటు పార్టీల్లోనూ చిచ్చు పెడుతోంది. తాజాగా రాజధాని అమరావతినే కొనసాగించాలని స్టాండ్ తీసుకుని జగన్ మూడు రాజధానుల ఫార్ములాను వ్యతిరేకిస్తూ చంద్రబాబుతో కలిసి ఉద్యమిస్తున్నారు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. అయితే సీపీఐ కర్నూలు జిల్లా నేతలు మాత్రం ఏపీ రాజధానిగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35LrJdx
సీపీఐలో రాజధాని పంచాయితీ .. రామకృష్ణకు కర్నూలు నేతల షాక్
Related Posts:
షాకింగ్ ... హెల్మెట్ లేకుండా కార్ డ్రైవింగ్ చేశారని ఫైన్..పోలీసులా మజాకాట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే చలాన్లు ఇంటికి వస్తాయని ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. ఏ రాష్ట్రంలో చూసినా ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేయడానికి ట్రాఫిక్ … Read More
ఇదీ జైషే మహ్మద్ ఉగ్రచరిత్ర : 2016లో సంఖ్య సున్నా... 2019 నాటికి 60 మంది ఉగ్రవాదులుజమ్మూకశ్మీర్లో గురువారం సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై జరిగిన ఉగ్రదాడిలో 44 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. పుల్వామాలో జవాన్లు ప్రయాణిస్తున్న బస్సుపైక… Read More
పాక్పై దాడి చేసేందుకు భారత ఆర్మీకి అన్ని అధికారాలు ఇచ్చాం: జైట్లీఢిల్లీ: గురువారం భారత జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్పై దాడులకు తెగబడ్డ జైషే మహ్మద్ పై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ… Read More
కేసీఆర్ పుట్టిన రోజు..! కేటీఆర్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న తలసాని..!!హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు నేతల మద్య చిచ్చు రగిలిస్తోంది. చంద్రశేఖర్ రావు పుట్టిన రోజు వేడుకలను అత్… Read More
లీడర్ దొంగ : కర్ణాటకలో నేత.. తెలంగాణలో చోరీలుహైదరాబాద్ : దొరికితే దొంగ లేదంటే దొర అన్న చందంగా ఓ యువనేత పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. సొంత రాష్ట్రంలో లీడరులా ఫోజిస్తూ.. పక్క రాష్ట్రంలో దొంగతనాలు … Read More
0 comments:
Post a Comment