Monday, January 13, 2020

రాజధాని మార్చాలనుకుంటే మళ్ళీ ఎన్నికలకు వెళ్ళండి..వైసీపీ గెలిస్తే రాజకీయాలు వదిలేస్తా: చంద్రబాబు

అమరావతి రాజధాని కోసం టీడీపీ అధినేత చంద్రబాబు పోరాటం సాగిస్తున్నారు . సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి రాజధాని అమరావతికే టీడీపీ కట్టుబడి ఉన్నదని తమ స్టాండ్ ప్రకటించిన చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా నేడు అనంతపురంలో పర్యటిస్తున్నారు. ఇక అనంతపురం పెనుగొండలో పర్యటించిన చంద్రబాబు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TgshWp

Related Posts:

0 comments:

Post a Comment