Wednesday, January 1, 2020

సీఎం జగన్ అమరావతిని చంపేయాలని చూస్తున్నారు, ‘పిచ్చి కుక్క’ కథ చెప్పిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌‌లోని అన్నీ ప్రాంతాలకు అనువైన ప్రాంతం రాజధానిగా ఉండాలని అమరావతిని ఎంపికచేశామని ప్రతిపక్ష నేత చంద్రబాబు తెలిపారు. 13 జిల్లాల్లోని 175 నియోజకవర్గాలకు అమరావతి అందుబాటులో ఉంటుందని చెప్పారు. శివరామకృష్ణ కమిటీ అన్నీ అంశాలను పరిగణలోకి తీసుకొని, అమరావతిని రాజధాని చేయాలని ప్రతిపాదన చేసిందని చెప్పారు. బుధవారం మందడంలో దీక్ష చేస్తున్న రైతులనుద్దేశించి టీడీపీ అధినేత చంద్రబాబు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2F9X66P

Related Posts:

0 comments:

Post a Comment