Friday, January 10, 2020

పతనం మొదలైంది .. టైం దగ్గర పడింది .. దిశా చట్టం పెట్టాలి : వైఎస్ జగన్ పై టీడీపీ నేతల ఆగ్రహం

ఏపీ రాజధాని అమరావతినే అంటూ ఏపీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. వైజాగ్ వద్దు అమరావతి ముద్దు అంటున్న రాజధాని గ్రామాల రైతులు 24 వ రోజు కొనసాగుతుంది. ఇక టీడీపీ నేతల ర్యాలీలను, రాజధాని రైతుల పాదయాత్రలను అడుగడుగునా అడ్డుకుంటున్న పోలీసులు ఈ రోజు మహిళలు అని కూడా చూడకుండా విచక్షణా రహితంగా దాడి చేశారని రాజధాని రైతులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36MTGTW

Related Posts:

0 comments:

Post a Comment