ఏపీ రాజధాని అమరావతినే అంటూ ఏపీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. వైజాగ్ వద్దు అమరావతి ముద్దు అంటున్న రాజధాని గ్రామాల రైతులు 24 వ రోజు కొనసాగుతుంది. ఇక టీడీపీ నేతల ర్యాలీలను, రాజధాని రైతుల పాదయాత్రలను అడుగడుగునా అడ్డుకుంటున్న పోలీసులు ఈ రోజు మహిళలు అని కూడా చూడకుండా విచక్షణా రహితంగా దాడి చేశారని రాజధాని రైతులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36MTGTW
Friday, January 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment