తెలంగాణలో అర్బనైజేషన్ చాలా వేగంగా జరుగుతోందని, ఇప్పటికే 43 శాతం జనాభా పట్టణాల్లో నివసిస్తోందని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ శాతం పెరిగే అవకాశం ఉందికాబట్టి ఆమేరకు అనుగుణంగా పట్టణాలను తీర్చిదిద్దడమే తమ టార్గెట్ అని, అందుకోసమే కొత్త మున్సిపల్ చట్టం తీసుకొచ్చామని తెలిపారు. కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీ చైర్మన్ల ఎన్నిక సందర్భంగా సోమవారం ఆయన తెంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2t0vcYu
కడుపునిండా నిధులిస్తాం.. కఠినంగా పనిచేయిస్తాం.. కొత్త పాలకవర్గాలపై మున్సిపల్ మంత్రి కేటీఆర్
Related Posts:
ఏపీలో కొత్త కేసులు తగ్గాయి- డిశ్చార్జ్ లు పెరిగాయి- కారణం తెలిస్తే షాక్...ఏపీలో కరోనా వైరస్ ప్రభావం మొదలయ్యాక ప్రభుత్వం వేగంగా స్పందించి భారీ సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తోంది. దేశంలోనే అత్యధిక స్ధాయిలో కరోనా టెస్టులు నిర్వహిస… Read More
ఎల్జీ పాలిమర్స్ ఘటన .. టీడీపీ దద్దమ్మల డ్రామా కమిటీ .. సిగ్గు శరం లేదా : మంత్రి కొడాలి నానీవిశాఖ గ్యాస్ లీక్ ఘటనపై మాట్లాడిన మంత్రి కొడాలి నానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై, అలాగే టీడీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు . విశాఖ లో జరిగిన ద… Read More
సెక్స్: పార్క్లో యువతిపై లైంగికదాడి, అరుపులు విని కాపాడిన స్థానికులు.. ముగ్గురి అరెస్ట్..లైంగికదాడులపై ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా.. మృగాళ్లు మాత్రం ఆగడం లేదు. బ్రిటన్లో ముగ్గురు కలిసి ఓ యువతిపై లైంగికదాడి చేశారు. అయితే బహిరంగ ప్రదేశం… Read More
ఇదేం వింత: వెన్నునొప్పితో హాస్పిటల్కు వెళ్లిన వ్యక్తికి కొత్త సమస్య..ఏంటో తెలిస్తే షాకే..!అసలే కరోనావైరస్ బెంబేలెత్తిస్తుంటే ఈ సమయంలో కొత్త వ్యాధులు మరింత కలవరపాటుకు గురిచేస్తున్నాయి. హాస్పిటల్కు ఒక వ్యాధి వచ్చిందని వెళితే మరో కొత్త వ్యాధ… Read More
Lockdown: ఏక్కడికి అని అడిగిన పోలీసులనే కత్తితో ఏసేశాడు, లేడీ ఆఫీసర్ మీద దాడి, తీవ్రగాయాలు !ముంబై: భారత్ లో లాక్ డౌన్ అమలు అయినప్పటి నుంచి ఎక్కడో అక్కడ పోలీసులు, వైద్యులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. అర్దరాత్రి ఎక్కడికి వెలుతున్నావ్ ? అని ప్రశ్… Read More
0 comments:
Post a Comment