Monday, January 27, 2020

కడుపునిండా నిధులిస్తాం.. కఠినంగా పనిచేయిస్తాం.. కొత్త పాలకవర్గాలపై మున్సిపల్ మంత్రి కేటీఆర్

తెలంగాణలో అర్బనైజేషన్ చాలా వేగంగా జరుగుతోందని, ఇప్పటికే 43 శాతం జనాభా పట్టణాల్లో నివసిస్తోందని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ శాతం పెరిగే అవకాశం ఉందికాబట్టి ఆమేరకు అనుగుణంగా పట్టణాలను తీర్చిదిద్దడమే తమ టార్గెట్ అని, అందుకోసమే కొత్త మున్సిపల్‌ చట్టం తీసుకొచ్చామని తెలిపారు. కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీ చైర్మన్ల ఎన్నిక సందర్భంగా సోమవారం ఆయన తెంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2t0vcYu

Related Posts:

0 comments:

Post a Comment