ప్రముఖ రచయిత,కాలమిస్ట్ చేతన్ భగత్ జాతీయ పౌరసత్వ పట్టిక(NRC)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ఆర్సీ అమలులోకి వచ్చిన మరుక్షణం.. ఆ చట్టం దుర్వినియోగం అవుతుందన్నారు. అంతేకాదు, ఇదొక అర్థం లేని అస్తవ్యస్తమైన చట్టం అని, అంతర్యుద్దానికి ప్రేరేపించగలదు అని అభిప్రాయపడ్డారు. ఎన్ఆర్సీ చట్టాన్ని అటకెక్కించాల్సిందేనని, లేదంటే దేశంలోని ప్రతీ ఒక్కరూ వేధింపులకు గురవుతారని వ్యాఖ్యానించారు. జాతీయ మీడియా చానెల్ ఎన్డీటీవీతో ఎన్ఆర్సీపై చేతన్ భగత్ మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/367bs2Z
అంతర్యుద్దానికి దారితీయవచ్చు.. ఎన్ఆర్సీపై రచయిత చేతన్ భగత్ సంచలన వ్యాఖ్యలు
Related Posts:
సీబీఐకి గడ్డకాలమే: పతనావస్థలో ప్రతిష్ఠాత్మక దర్యాప్తు సంస్థ: తప్పెవరిది?న్యూఢిల్లీ: మనదేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. రాజకీయ చదరంగంలో అచ్చం పావులా మారింది దాని పరిస్థితి. రాజకీయ ఒత్తిళ్లను… Read More
ఇంట్రెస్టింగ్: నా అభిప్రాయం లేకుండా నాకు జన్మనిచ్చారు.. అందుకే పేరెంట్స్ పై కేసుఇప్పటి వరకు కోర్టుల చుట్టూ తిరిగిన కేసులను ఎన్నో చూశాం. పెళ్లిపై కోర్టులకు వెళ్లడం, విడాకుల కోసం కోర్టులను ఆశ్రయించడం, పుట్టిన బిడ్డ ఎవరికి చెందుతారో … Read More
సంక్షేమానికి 65 వేల కోట్లు : 2.26 లక్షల కోట్లతో బడ్జెట్: శాఖల వారీగా కేటాయింపులు ఇలా..!2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టా రు. రూ.2.2677.53 కోట్లతో ఈ బడ్జెట్ను రూపొంది… Read More
అన్నదాత సుఖీభవకు 5వేల కోట్లు : సంక్షేమానికి భారీ నిధులు : నిరుద్యోగ భృతి రెండు వేలకు పెంపు..!ఎన్నికల ముందు ఏపి ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో కొత్త వరాలు ప్రకటించారు. ఇప్పటికే ఆలోచనగా ఉన్న పధకాలకు ఈ బడ్జెట ద్వారా ఆచరణ రూపంల… Read More
మమతా బెనర్జీకి షాక్: బీజేపీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి భారతీ ఘోష్, సీఐడీ కేసులు !న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎంతో సన్నిహితంగా ఉంటూ దూరం అయిన మాజీ ఐపీఎస్ అధికారి భారతీ ఘోష్ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి రవ… Read More
0 comments:
Post a Comment