అతనో జవాను.. ఆర్నెళ్ల క్రితమే వివాహమైంది. కానీ ఇంతలోనే ఏమైందో తెలియదు అనూహ్య ఘటన చోటు చేసుకుంది. తన భార్యను ఆ జవాను హత్య చేశాడు. ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య శరీరంలో మొత్తం ఏడు బుల్లెట్లు దింపాడు. అంత కసిగా,నిర్దాక్షిణ్యంగా ఆమెను ఎందుకు హతమార్చాడో తెలియరాలేదు. బీహార్లని సీతామర్హి పట్టణంలో ఈ ఘటన చోటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38jHES8
భార్యను ఏడుసార్లు కసితీరా కాల్చిన జవాను.. ఆపై తనూ ఆత్మహత్య..
Related Posts:
గుళ్ళో దర్శనాలు ఓకే .. గంట మోగుతుందా.. తీర్ధ ప్రసాదాల మాటేమిటి ?కరోనా నియంత్రణా చర్యల్లో భాగంగా దేశమంతా లాక్ డౌన్ విధించడంతో ఆ ప్రభావం ఆలయాల మీద పడింది. ఇక లాక్డౌన్ ఆంక్షల నుండి మినహాయింపులు ప్రకటిస్తున్న నేపధ్యంల… Read More
అంతంకాదిది ఆరంభమేనా..? కరోనాకు పోయేకాలం లేదా..? మళ్లీ ఉలిక్కి పడ్డ వుహాన్ నగరం..!బీజింగ్/హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కరతాళ నృత్యం చేస్తోంది. కరోనా ఉద్భవించిన చైనాలో తగ్గుముఖం పట్టినట్టే పట్టి మరోసారి పంజావిసిరింది. … Read More
పక్కాగా ఆరోగ్య ఆసరా అమలు చెయ్యండి : సీఎం జగన్ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కట్టడికి రోజువారీ సమీక్ష నిర్వహిస్తున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి . ఇక నేడు జరిగిన సమీక్షా సమావేశంలో తాజా పరిస్థితిలో ఎ… Read More
ఆ అయిదే దేశానికి మూలస్తంభాలు: దేశీయ బ్రాండింగ్: మళ్లీ రూ.500 చెల్లింపు: ఎంఎస్ఎంఈలకు ఊతంన్యూఢిల్లీ: దేశానికి అన్ని రంగాల్లోనూ బలోపేతం చేయడానికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారని కేంద్ర ఆర్థికశా… Read More
బాలకృష్ణ నియోజకవర్గంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా .. హిందూపురంలో 100కి చేరువలో పాజిటివ్ కేసులుఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గం అయిన హిందూపురంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. కరోనా వేగంగా విస్తరిస్తున్న జిల్లాల్లో అనంతపురం జిల్లా ఒకటిగా… Read More
0 comments:
Post a Comment