సోమవారం కేబినెట్,అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అమరావతిలో భద్రతను పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టం చేసింది. అసెంబ్లీ ముట్టడికి జేఏసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేసింది. అసెంబ్లీకి వందల మీటర్ల దూరం నుంచే బారికేడ్లు,ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే సచివాలయం,అసెంబ్లీ ప్రాంగణాలను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు.. పరిసర ప్రాంతాల్లో ప్రతీ ఒక్కరి కదలికలపై నిఘా పెడుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RAtIMM
ప్లాన్ ఆఫ్ యాక్షన్ : అమరావతిలో మూడంచెల భద్రత.. 5వేల పైచిలుకు పోలీసుల మోహరింపు
Related Posts:
బెంగళూరులో ఆర్ టీసీ లేడీ కండెక్టర్ పై యాసిడ్ దాడి, 6 నెలల క్రితమే, ఇంటి సమీపంలో!బెంగళూరు: ఉద్యోగానికి వెలుతున్న ఆర్ టీసీ మహిళా కండెక్టర్ మీద గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడి చేశాడు. తీవ్రగాయాలైన మహిళా కండెక్టర్ ఆసుపత్రిలో చికి… Read More
నేరం ఒప్పుకోని సమత నిందితులు... తప్పుడు కేసులు బనాయించారంటూ వివరణ...!సమతా కేసులో విచారణను ఎదుర్కొంటున్న నిందితులు కొత్త ట్విస్టు ఇచ్చారు. విచారణలో భాగంగా నేడు కోర్టుకు వచ్చిన వారు తాము చేసిన నేరాన్నిఅంగీకరించలేదు. పోలీస… Read More
పౌరసత్వ చట్టంపై అజ్మీర్ దర్గా చీఫ్ దివాన్ సంచలన ప్రకటన..!జైపూర్: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టంపై ముస్లిం సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు వ్యక్తమౌతోన్… Read More
అమరావతిపై సీఎం జగన్ ప్రకటనను వెనక్కి తీసుకోవాలి... కన్నా లక్ష్మినారాయణరాష్ట్రం అభివృద్ది చెందాలంటే... అభివృద్ది వికేంద్రీకరణ చేయాలని.. కాని పరిపాలన వికేంద్రీకరణ సరికాదని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ … Read More
11 మంది న్యాయమూర్తులతో కోర్టు, లైంగికదాడుల కేసుల విచారణ స్పీడప్, హైకోర్టువెటర్నరీ వైద్యురాలు దిశ దాడి తర్వాత హైకోర్టు చర్యలకు ఉపక్రమించింది. సాధారణంగా నేర తీవ్రతను బట్టి ఫాస్ట్ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేస్తారు. కానీ ఘటన తీవ… Read More
0 comments:
Post a Comment