సోమవారం కేబినెట్,అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అమరావతిలో భద్రతను పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టం చేసింది. అసెంబ్లీ ముట్టడికి జేఏసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేసింది. అసెంబ్లీకి వందల మీటర్ల దూరం నుంచే బారికేడ్లు,ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే సచివాలయం,అసెంబ్లీ ప్రాంగణాలను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు.. పరిసర ప్రాంతాల్లో ప్రతీ ఒక్కరి కదలికలపై నిఘా పెడుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RAtIMM
ప్లాన్ ఆఫ్ యాక్షన్ : అమరావతిలో మూడంచెల భద్రత.. 5వేల పైచిలుకు పోలీసుల మోహరింపు
Related Posts:
16 సీట్లు గెలిపించండి : దేశ రాజకీయ గమనాన్ని మారుస్తా, ఓరుగల్లు గడ్డపై కేసీఆర్వరంగల్ : 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. తమ అభ్యర్థులను గెలిపిస్తే దేశ రాజకీయ గమనాన్ని మారుస్తానని హ… Read More
నాయుడు కులం అడ్డం పెట్టుకుని సుమలతతో రాజకీయాలు, సిగ్గుగా ఉంది, మంత్రి ఫైర్ !బెంగళూరు: ప్రముఖ నటి సుమలత గౌడ్తి కాదు, ఆమె తెలుగు నాయుడు కుటుంబ సభ్యురాలు, మండ్య గౌడను వివాహం చేసుకుని వచ్చినంత మాత్రానా గౌడ్తి కాలేదని వివాదాస్పద వ్… Read More
నన్ను కెలికితే ముంపు మండలాలే కాదు.. భద్రాచలాన్ని కూడా తెచ్చుకుంటా .. కేసీఆర్ ను హెచ్చరించిన బాబు.తిరుపతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తుండటంతో తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గేరు మార్చారు. ఎన్నికల ప్ర… Read More
వాట్స్యప్ లో ఫెక్ న్యూస్ కి ఇక \"చెక్ పాయింట్\"! పంపిన వారిపని అంతే .సోషల్ మీడీయాలో ,ప్రధానంగా వాట్సప్ లో తప్పుడు వార్తల గందరగోళం, ఏది నిజమో ,ఏది అబద్దమో తెలియని ఆయోమయ పరిస్థితి,అది నమ్మాలా లేదా అనే మీమాంస దీనికి తోడు వ… Read More
నమో టీవీపై రాజకీయ దుమారం లైసెన్సు ఇవ్వలేదన్న సమాచార ప్రసార శాఖఢిల్లీ : లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్కు కొన్ని రోజుల ముందు నమోటీవీ పేరుతో కొత్త ఛానల్ ప్రారంభం కావడం రాజకీయ దుమారం రేపింది. ప్రధాని నరేంద్రమోడీ ఫొట… Read More
0 comments:
Post a Comment