ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై జగన్ సర్కారుకు గట్టి కౌంటరిచ్చిన టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలో చాలా ఎమోషనల్ అయ్యారు. పవన్ కల్యాణ్ ను చంద్రబాబు దత్తపుత్రుడిగా వైసీపీ నేతలు పోల్చడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అంతకుమందు వైసీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. జనసేనాని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZJNhG8
Thursday, January 2, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment